ఇంద్రవెల్లి : గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన యువత ఉన్నత చదువులు చదువుకుంటేనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో యూత్ ఆధ్వ
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడ్డవెల్లి కృష్ణారెడ్డి చిల్పూరు : యాసంగిలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై ఎక్కువగా దృష్టిపెట్టి అధిక లాభాలను పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడ్డవెల్�
ఆర్కేపురం : జిల్లా గ్రంథాలయ సంస్థ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సోమవారం విద్యాశాఖ మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ సేవలు విస్త
చదువుకుంటే బతుకులు బాగుపడుతాయని, తను పడ్డ కష్టం ఎవరూ పడొద్దనీ భావించి ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు ఓ ఉపాధ్యాయుడు. అలా, విలువైన పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. సెలువు రోజుల్లో స్పోక�
అంతర్మథనం పుస్తకంతో సరికొత్తగా ఆలోచనలు చేసి కవిత్వాన్ని తీసుకవచ్చిన యువకవి క్రాంతికుమార్ నేటి యువతరానికి, సమాజానికి గొప్ప ఆదర్శమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అరుట్ల రాజేశ్వర్ అన్నారు.
పసిపిల్లలకు బొమ్మలంటే ఆకర్షణ, ఆటలంటే ఆకర్షణ, చాక్లెట్లూ బిస్కెట్ల పట్ల్ల ఆకర్షణ. కానీ, చిన్నారి ఆకర్షణ మాత్రం సేవాపథం వైపు ఆకర్షితురాలైంది. బొమ్మల పుస్తకాలు చదవాల్సినవయసులో, క్యాన్సర్ దవాఖానలో ఏకంగా ఓ �
jobs | ఆ గ్రంథాలయంలో కాలుపెట్టగానే ఉద్యోగార్థులకు ఎక్కడలేని ఆత్మ విశ్వాసం వస్తుంది. చుట్టూ ఉన్న పోటీ పరీక్షల పుస్తకాలను చూడగానే.. ‘కష్టపడితే ఉద్యోగం ఖాయం’ అన్న భరోసా కలుగుతుంది. అలా అని, అదేదో ప్రభుత్వ గ్రంథ�
పేద విద్యార్థులకు వరంగా గ్రంథాలయాలు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో కీలకపాత్ర సకల వసతులు కల్పిస్తూ.. ఉచిత శిక్షణ కడుపునింపుతున్న అన్నపూర్ణ క్యాంటిన్లు సద్వినియోగం చేసుకుంటున్న ఉద్యోగార్థులు మంచిర్యాల �