Library | ప్రతి పుస్తకం అమూల్యమే. ప్రతి కాగితం విలువైనదే. ప్రతి అరలో అపార విజ్ఞానం. వేలకొద్ది పుస్తకాలు, వందలాది పరిశోధన పత్రాలు. అంతర్జాతీయ సదస్సులలో వెలువరించినవి కొన్ని.. పాత పుస్తకాల మార్కెట్లోనూ దొరకని ప్
100 Years Library | ఒక అక్షరం వేయి మెదళ్లకు కదలిక. ఒక పుస్తకం లక్ష భావాలకు విత్తు. ఆ ప్రకారంగా, ఒక గ్రంథాలయానికి ఎంత శక్తి ఉంటుందో ఊహించుకోండి. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసి లైబ్రరీలో కాలుమోపిన ప్రతి చదువరీ, చదివిన పు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ టేబుళ్లు, స్టడీప్యాడ్లు, పుస్తకాలు అందజేత ఆదిలాబాద్రూరల్, ఏప్రిల్ 19 : పోటీ పరీక్షల కోసం జిల్లా గ్రంథాలయానికి వచ్చి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇ�
నోటిఫికేషన్లు, పోటీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు రాష్ట్రంలోని 573 గ్రంథాలయాల్లో 440 రీడింగ్ రూంలను అందుబాటులో ఉంచినట్టు గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్ వివరించారు.
ఆదిలాబాద్లో 197 మందికి ఉద్యోగాలు సద్వినియోగం చేసుకుంటున్న యువత ఓ యువతికి ఏకంగా ఐదు ఉద్యోగాలు నిరుద్యోగులకు వరంగా మారిన శిక్షణ ఆదిలాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్�
Poorna Nagula | సామాజిక చైతన్యానికి వేదికలు గ్రంథాలయాలు. సాంకేతికత వల్ల గ్రంథాలయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఇ-లైబ్రరీల ( e- library ) కాలం వచ్చేసింది. కానీ.. ఆన్లైన్లో ఎంత చదివినా, లైబ్రరీలో లభించే అక్షరానుభూతే వేరు. �
‘రీడ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహణ హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ‘రీడ్’ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు స్టేట్�
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి యాసా ప్రయుక్త రాష్ర్టాలుగా రెండు ప్రాంతాలు వేరై సుమారు ఎనిమిదేండ్లు కావస్తున్నది. ఎక్కడికెళ్లినా భాషా సరళిలో పెనుమార్పులు జరిగినట్లు ప్రస్ఫుటమవుతు�
Kurella Vithalacharya |
తనకు ఏకైక ఆస్తిగా మిలిగిన ఇంటిని గ్రంథాలయంగా మార్చిన గొప్ప మనిషి కూరెళ్ల విఠలాచార్య అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు.
ఇంటిని గ్రంథాలయంగా మార్చడంపై అభినందన రామన్నపేట, డిసెంబర్ 26: తన ఇంటినే గ్రంథాలయంగా తీర్చిదిద్దిన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మధుర కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్�
చార్మినార్ : విద్యార్థులు గ్రంథ పఠనం ద్వార లోతైన అధ్యాయనాలను పూర్తి చేసి సంబంధిత అంశాల్లో ప్రావీణ్యత సాధించవచ్చని సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ విప్లవ్దత్ శుక్లా తెలిపారు. సోమవారం సిటీ కాలేజీలో 54వ గ�
మంత్రి వేముల | మంత్రి వేముల జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫోన్ చేశారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కోసం 1500 గజాల స్థల సేకరణ కోసం సర్వే చేసి, త్వరలో సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఖమ్మం : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి మాట్లాడుతూ సంస్కృత భాషలో
కొత్తగూడెం:గ్రంథాలయంపై ఆధారపడి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల మేథోశక్తిని మరింత గా పెంచడమే ఏకైక లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయం ఆవరణల�