ఆదిలాబాద్లో 197 మందికి ఉద్యోగాలు సద్వినియోగం చేసుకుంటున్న యువత ఓ యువతికి ఏకంగా ఐదు ఉద్యోగాలు నిరుద్యోగులకు వరంగా మారిన శిక్షణ ఆదిలాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్�
Poorna Nagula | సామాజిక చైతన్యానికి వేదికలు గ్రంథాలయాలు. సాంకేతికత వల్ల గ్రంథాలయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఇ-లైబ్రరీల ( e- library ) కాలం వచ్చేసింది. కానీ.. ఆన్లైన్లో ఎంత చదివినా, లైబ్రరీలో లభించే అక్షరానుభూతే వేరు. �
‘రీడ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహణ హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ‘రీడ్’ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు స్టేట్�
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి యాసా ప్రయుక్త రాష్ర్టాలుగా రెండు ప్రాంతాలు వేరై సుమారు ఎనిమిదేండ్లు కావస్తున్నది. ఎక్కడికెళ్లినా భాషా సరళిలో పెనుమార్పులు జరిగినట్లు ప్రస్ఫుటమవుతు�
Kurella Vithalacharya |
తనకు ఏకైక ఆస్తిగా మిలిగిన ఇంటిని గ్రంథాలయంగా మార్చిన గొప్ప మనిషి కూరెళ్ల విఠలాచార్య అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు.
ఇంటిని గ్రంథాలయంగా మార్చడంపై అభినందన రామన్నపేట, డిసెంబర్ 26: తన ఇంటినే గ్రంథాలయంగా తీర్చిదిద్దిన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మధుర కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్�
చార్మినార్ : విద్యార్థులు గ్రంథ పఠనం ద్వార లోతైన అధ్యాయనాలను పూర్తి చేసి సంబంధిత అంశాల్లో ప్రావీణ్యత సాధించవచ్చని సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ విప్లవ్దత్ శుక్లా తెలిపారు. సోమవారం సిటీ కాలేజీలో 54వ గ�
మంత్రి వేముల | మంత్రి వేముల జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫోన్ చేశారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కోసం 1500 గజాల స్థల సేకరణ కోసం సర్వే చేసి, త్వరలో సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఖమ్మం : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి మాట్లాడుతూ సంస్కృత భాషలో
కొత్తగూడెం:గ్రంథాలయంపై ఆధారపడి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల మేథోశక్తిని మరింత గా పెంచడమే ఏకైక లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయం ఆవరణల�
ఇంద్రవెల్లి : గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన యువత ఉన్నత చదువులు చదువుకుంటేనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో యూత్ ఆధ్వ
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడ్డవెల్లి కృష్ణారెడ్డి చిల్పూరు : యాసంగిలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై ఎక్కువగా దృష్టిపెట్టి అధిక లాభాలను పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడ్డవెల్�
ఆర్కేపురం : జిల్లా గ్రంథాలయ సంస్థ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సోమవారం విద్యాశాఖ మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ సేవలు విస్త
చదువుకుంటే బతుకులు బాగుపడుతాయని, తను పడ్డ కష్టం ఎవరూ పడొద్దనీ భావించి ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు ఓ ఉపాధ్యాయుడు. అలా, విలువైన పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. సెలువు రోజుల్లో స్పోక�