ప్రతి మండలానికి డిజిటల్ స్థాయిలో అత్యాధునిక గ్రంథాలయాల భవనాలను నిర్మిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలోని రామలింగేశ్వరకాలనీలో బుధవారం రూ.1కోటితో నిర్మిం�
హైదరాబాద్ నగరంలో వృథాగా ఉన్న, కబ్జాకు గురవుతున్న, చెత్తకుప్పలుగా వినియోగిస్తున్న చిన్నచిన్న ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర మున్సిపల్శాఖ నిర్ణయించింది.
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లాలు ఆ దిశగా కార్యక్రమాల రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నాయని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని మంగళవారం
ఉద్యోగ సాధన ప్రధాన లక్ష్యం..లక్ష్య సాధనలో అవాంతరాలు ఎదురైనా తెలంగాణ నిరుద్యోగుల్లో మాత్రం ఆ సంకల్పం సడలటం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్
నిన్న మాట ఇచ్చారు.. నేడు అమలు చేశారు.. అవును.. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుకు ఆలోచన వచ్చిందటే చాలు అది ఆచరణలోకి రావడం ఖాయం.
చారిత్రక, వారసత్వ కట్టడమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ నుంచే విద్యార్థులకు విభిన్న అంశాలను బోధిస్తూ ఏయే అంశాల్లో వారి�
గ్రామీణ ప్రాంతాలకు గ్రంథాలయ సేవలను విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మిస్తున్న �
ఎక్కడి నుంచో ఎగిరొచ్చి ఇంటి ఆవరణలో వాలిన ఓ పిట్ట ఈక, తనలో ఓ కొత్త అభిరుచికి ప్రాణం పోసిందని అంటారు ఈషా మున్షీ. అహ్మదాబాద్కు చెందిన 35 ఏళ్ల మున్షీ, మరో పక్షి ప్రేమికురాలు షెర్విన్ ఎవెరెట్ (30)తో కలిసి ‘ఫెదర్�
Suresh Gopathy | తెలంగాణ చరిత్రను, సంస్కృతిని చాటే పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాభై ప్రతిష్ఠాత్మక గ్రంథాలయాలకు చేరవేయాలన్నది బ్రిటన్లోని తెలంగాణ ప్రవాసుడు సురేశ్ గోపతి లక్ష్యం.
సర్కారు బడుల అభివృద్ధియే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీంతో ప్ర
మండల కేంద్రంలోని గ్రంథాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. లైబ్రరీ వద్ద ప్రతిరోజూ రాత్రిపూట కొందరు మద్యం సేవిస్తూ సీసాలు అక్కడే పడవేసి వెళ్లిపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రభుత్వ దవాఖాన పక్క
రాష్ట్రంలోని గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర పశువైద్య, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.