విద్యాదానం చేయడం అదృష్టంగా భావించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్ సమీపంలో ఉన్న మండల పరిషత్ కాంప్లెక్స్లో గురువారం నక్క వెంటమ్మ, యాదగిరి స్వామి ఎడ్యుక�
సత్తుపల్లి పట్టణంలోని రెవెన్యూ గెస్ట్హౌస్లోని ఖాళీ స్థలంలో హెటిరో డ్రగ్స్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి రూ.2 కోట్ల సొంత నిధులతో నిర్మించిన గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన శాస్ర్తోక్తంగ�
పిల్లలతో ముందుగా అక్షరాలు దిద్దించాలి. ఆ తర్వాత రాయడం నేర్పాలి. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టగానే బొమ్మల పుస్తకాలు పరిచయం చేయాలి. దీనివల్ల వారి పదకోశం పెరుగుతుంది.
Cubbon Park | బెంగళూరులోని కబ్బన్ పార్కు వారాంతాల్లో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒకట్రెండు పుస్తకాలు, చాప, నీళ్లసీసా పట్టుకుని జనం వాలిపోతారు. తగిన చోటు ఎంచుకుని నచ్చిన పుస్తకం తెరుస్తారు. వర్షకాలం అయితే గొడుగు లేదా �
Minister Jagadish Reddy | గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచేందుకు గ్రంథాలయాలు దోహదపడతాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy )తెలిపారు. సూర్యాపేటలోఅత్యాధునిక వసత
మెదక్ జిల్లా కేంద్రంలో గ్రంథాలయ చైర్మన్ దొంతి చంద్రాగౌడ్ ఆధ్వర్యంలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని గురువారం మంత్రి హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి ప్రారం
గత కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లే కాదు.. మాజీ ప్రధానుల పేర్లను సైతం మోదీ సర్కార్ తొలగిస్తున్నది. ‘నెహ్రూ మెమోరియల్ మ్యూజి యం, లైబ్రరీ’ (ఎన్ఎంఎంఎల్) పేరులో ‘నెహ్రూ’ పేరును తొలగిస్తూ..‘పీఎం మ్యూజియం, లైబ్ర�
మీ కల సాకారం చేసుకోండి.. మీతో మేమున్నాం అంటోంది ఓ గ్రంథాలయం. విజయతీరాలకు చేరే వరకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉద్యోగాలు సాధించేందుకుగానూ గ్రంథాలయంతోపాటు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు అండగా నిలుస్తున్న
మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో జరిగే ప్రతి పనిలోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే.. మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ దిశగా కార్పొరేటర్లు
యువత ఉజ్వల భవితకు గ్రంథాలయాలు దోహదం చేస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం లైబ్రరీల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. బుధవ�
గ్రంథాలయ శాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భారీ సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాల్లో (Library) మెటీరియల్ అందుబాటులో ఉంచామని, డిమాండుకు అ�
Minister Srinivas Yadav | గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిల�