Leopard Strangled | పలువురిపై దాడి చేసి గాయపర్చిన చిరుతను స్థానికులు పట్టుకున్నారు. ఆ తర్వాత దారుణంగా ప్రవర్తించారు. దాని గొంతునొక్కి చంపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటవీశాఖ అధికారుల�
Leopard Attacks Pet Dog | ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. అక్కడున్న పెంపుడు కుక్కపై అది దాడి చేసింది. దాని మెడ కొరికి చంపి తినేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క అరుపులు విన్న యజమానురాలు అక్కడకు వచ్చింది.
Leopard Attack: మధ్యప్రదేశ్లోని షాదోల్ అటవీ ప్రాంతంలో ముగ్గురిపై ఓ చిరుత అటాక్ చేసింది. పిక్నిక్కు వెళ్లిన ఫ్రెండ్స్పై అది దాడి చేసింది. చిరుతను రెచ్చగొట్టడంతో.. అది ప్రతిదాడికి దిగింది.
Hyderabad | మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచరిస్తుందన్న వార్త హైదరాబాద్లో కలకలం సృష్టించింది. మియాపూర్ లాంటి రద్దీ ప్రాంతంలో చిరుత తిరుగుతుందని చెబుతూ ఓ వీడియో వైరల్ కావడంతో నగర వాసులు భయాందోళన�
Leopard | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. జూలురుపాడు మండల పరిధిలోని సూరారం గ్రామ శివారులో చిరుత సంచారం చేస్తోందని రైతులు తెలిపారు.
తిరుమలలో (Tirumala) చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి.
Leopard Attack | అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి చంపి తిన్నది. దీంతో అది నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హైవేను దిగ్బంధించి నిరసన వ్యక్తం చ
Tirumala | తిరుమలకు బైక్పై వెళ్లే భక్తులకు అలర్ట్. ఘాట్ రోడ్డులో టూవీలర్స్పై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే కొండపైకి ద్విచక్రవాహనాలను అనుమతించనున్నారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్
Leopard | నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం(Leopards roamed) కలకలం రేపింది. డిచ్పల్లి మడలం యానంపల్లిలో నిన్న రాత్రి రైతుకు చెందిన పశువులపై దాడి(Cattle attack) చేసి చంపింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్�
Leopard | మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Leopard | శంషాబాద్లో( Shamshabad) చిరుతపులి(Leopard) కోసం గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయి. శంషాబాద్ మండల పరిధిలోని ఘాన్సిమియాగూడలో చిరుత సంచరిస్తుందనే నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఇప్పటికే 2 బోన్లు, 20 ట్రాప్ కెమెరాలు ఏర�