సిరిసిల్లలో ప్రొటోకాల్ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో వివాదం మొదలైంది.
తెలంగాణ రాష్ట్ర జెన్కో సీఎండీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏస్ హరీశ్ ను రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ 1535 యూనియన్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.
దళిత బంధు సాధన సమితి నాయకులను పోలీసులు శనివారం ముందస్తు అరెస్ట్ చేశారు. దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని కోరుతూ శనివారం హుజురాబాద్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు కు పిలుపునీ�
J&K Assembly elections | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ మద్య సీట్ల వివాదం కొలిక్కి రాలేదు. కాంగ్రెస్కు కశ్మీర్ లోయలో ఐదు సీట్లు, జమ్మూ ప్రాంతంలో 28 నుంచి 30 సీట్లను ఎన్సీ ఆఫర్
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్కు ఆయన వర్గం నేతలు షాక్ ఇచ్చారు. నలుగురు పార్టీ నేతలు రాజీనామా చేశారు. శరద్ పవార్ వర్గంలో వారు చేరనున్నట్లు తెలుస్తున్నది.
లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని, ఈ ఫలితాలు తమ పాలనకు రెఫరెండంగా భావిస్తామని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్కి పార్టీ రిక్తహస్తం తప్పదని పరిశీలకులు భావి�
Navjot Sidhu | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధూపై (Navjot Sidhu) క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఆయన ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ హైకమాండ్
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావించిన ఐదు రాష్ర్టాల ఫలితాలతో ‘ఇండియా’ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమికి పెద్దన్నపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్, ఉత్తరాదిలో నాలుగు రాష్ర్టాలలో ఘోర పరా�
Israel-Palestine War | పాలస్తీనాపై యుద్ధ నేరాలకు ముగింపు పలకాలని ఇరాన్, సౌదీ నేతలు పిలుపునిచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బుధవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. పాలస్తీన�
దోపిడిదారుల చేతుల్లో దగా పడుతున్న తెలంగాణ నాడు కొందరికి రాజకీయ నినాదమైంది. రాజకీయంగా వారు ఎదగడానికి తెలంగాణ వాదం బలంగా పనిచేసింది. ‘జై తెలంగాణ’ అని.. ఉన్నత పదవులు రాగానే ‘నై తెలంగాణ’ అన్న నేతలెందరో.. తెలం�
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ 48వ డివిజన్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నా�
పేదలు, సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ వడ్డీ వ్యాపారాన్ని బిందాస్గా నడిపించుకుంటూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సా మాన్య కుటుం�
డిమాండ్ బట్టి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తున్నామని.. అన్నదాతకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని అంజనగిరిలో నాగవరం వ్యవసాయ సహకా�
ఒక్కొక్కరుగా కీలక నేతలు కాంగ్రెస్ను వీడుతున్నారు. ఏండ్ల నుంచి పార్టీలో కొనసాగిన వీరు.. పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, నిందలతో దూరం అవుతున్నారు. డీకే అరుణ నుంచి మొదలైన ఈ వలసల పర్వం తాజాగా ఏలేటి మహేశ్వర్�
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో గులాబీ జాతర సాగుతున్నది. ఊరూవాడ, పట్టణాల నుంచి ప్రజలు సమ్మేళనాల్లో పాల్గొని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను మద్దతు తెలుపుతున్నారు. బుధవారం గుమ్మడిదల మండలంలో పటాన్చెరు