తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుతున్న ఈ పథకాలకు ఆకర్షితులయ్యే ప్రజలందరూ టీఆర్ఎస్లో చేర
‘తృణమూల్ కాంగ్రెస్ నేతలపై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతున్నది. అందుకే, ఈడీ అధికారులను కేంద్రం.. బెంగాల్కు ప్రత్యేకంగా పంపించనున్నది’& ఆగస్టు 21న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ చే�
ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడమే కేంద్రం ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్టు అనిపిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ దాడులను �
బీజేపీ నాయకుల తీరు దారుణం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో పథకం ద్వారా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్నదని ఎక్
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల, దేవులమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ
మొయినాబాద్ మండలం చిలుకూరు రెవెన్యూలోని మృగవని ఫారెస్టులో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం డ్రోన్ సాయంతో సీడ్ బాల్స్ను వేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, దేవాదాయ శాఖ మం
: ధారూరు మండల పరిధిలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని నాగారం-మైలారం మధ్య ఉన్న వాగు వంతెనపై పొంగి పొర్లుతుండడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. వికారాబాద్, ధారూరులలో వివిధ పాఠశాల, క
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. కారు స్పీడును తట్టుకోలేక విపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. భరోసా యాత్ర చేపట్టిన బీజేపీ వరుణుడి పేరు చెప్పి వాయిదా వేసుకున్నది. ఎన్నికలకు ఇంకా ఏ�
పేకాటలో దొరికిన ఐదుగురు ప్రజాప్రతినిధులపై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని కీసరదాయరలో ఓ నాయకుడి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు ప్రజాప్రతినిధులతో పాటు