డిమాండ్ బట్టి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తున్నామని.. అన్నదాతకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని అంజనగిరిలో నాగవరం వ్యవసాయ సహకా�
ఒక్కొక్కరుగా కీలక నేతలు కాంగ్రెస్ను వీడుతున్నారు. ఏండ్ల నుంచి పార్టీలో కొనసాగిన వీరు.. పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, నిందలతో దూరం అవుతున్నారు. డీకే అరుణ నుంచి మొదలైన ఈ వలసల పర్వం తాజాగా ఏలేటి మహేశ్వర్�
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో గులాబీ జాతర సాగుతున్నది. ఊరూవాడ, పట్టణాల నుంచి ప్రజలు సమ్మేళనాల్లో పాల్గొని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను మద్దతు తెలుపుతున్నారు. బుధవారం గుమ్మడిదల మండలంలో పటాన్చెరు
జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. గ్రామాలు, వార్డులు, డివిజన్ల పరిధిలోని పార్టీ శ్రేణులను ఒక వేదికపైకి ఆహ్వానించి.. నాయకత్వం ఆత�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్నది. రోజు రోజుకూ పార్టీలో చేరే ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. మహారాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పలువురు నేతలు ఉగాది పండుగ రోజు ముఖ్యమంత్రి కేసీఆర�
రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇంతింతై వటుడింతై అన్నట్లు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేసి స్వరాష్ర్టా�
సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. ఒక్కొక్కరుగా ఆ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రెండ్రోజుల క్రితం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్ష�
మహాత్ముడి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం నగరంలో పలు సంఘాలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. (చిత్రంలో) గాంధీ ఆస్పత్రి ఎదుట ఉన్న బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘ�
తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన శంఖారావం.. దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్ సంచలనంగా మారుతున్నది. పార్టీని ఏపీ అంతటా విస్తరించాలని వివిధ వర్గాలు ఇప్పటికే సీఎం కేసీఆర్ను కోరుతున్�
రాష్ట్రంలోని బీజేపీ దద్దమ్మ ఎంపీల వల్లే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రావడం లేదని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్రెడ్డి మండిపడ్డారు.
బడుగు బలహీనవర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ స�
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజ