కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో మానేరు నది ఎడారిని తలపిస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిండుకుండలా ఉన్నటువంటి మానేరు వాగు నేడు �
Trinamool, BJP leaders share drinks | పశ్చిమ బెంగాల్లో ప్రత్యర్థులైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, బీజేపీ నాయకురాలు కలిసి కారులో మద్యం సేవించారు. రాత్రివేళ పార్కు వద్ద చాలాసేపు రెండు కార్లు ఆగి ఉండటాన్ని స్థానికులు గమనించ
సమ, సమాజ స్థాపన కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు కష్టపడుతూ తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగిన వేముల వెంకట్రాజం మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని సీప�
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల వెంకటరాజం(86) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకట్రాజం చిన్ననాటి నుండి కమ్యూనిస్టు బావాలను పునికి పుచ్చుకొని అనేక ఉద్యమ�
Road Works | మ్యాడారం తండా గిరిజనులు ఈ రహదారిపై పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ఇప్పట్లో ఈ రహదారి పనులు ప్రారంభం అయ్యేలా లేవని గ్రామ రైతులు, నాయకులు ఏకమై సుమారు రూ. 3 లక్షల వ్యయంతో ట్రాక్టర్లతో మొరం తీస
మండలంలోని ఆర్పల్లి గ్రామానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులు మంజూరు చేయడం పట్ల మాజీ వైస్ఎంపీపీ, గ్రామ నాయకులు సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజ
ఇందిరా పార్కు వద్ద జరిగే యాదవ్ల ఆత్మగౌరవ సభకు తరలి వెళ్తున్న యాదవ సంఘం నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పోతంగల్ బీజేపీ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆదివారం వీక్షించారు. బూత్ అద్యక్షుడు సుధం అశోక్ నివాసంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రత్య�
గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీసు ముందు ధర్నాకు వెళ్లకుండా శుక్రవారం సీఐటీయూ నాయకులను తాండూర్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
ఇరాన్ పై అమెరికా దాడి విచారకరమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు. వేములవాడలో ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్నిఖండిస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు.
శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు నిరసనగా వచ్చే 9న సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి కా�
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తోంది ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా బం�
మండలంలోని రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. చాడ శోభ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ముందట హాజరుకాబోతుండగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది బుధవారం హైదరాబాద్ తరలి వెళ్లారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. అందరిలో కంటే ప్రత్యేకంగా చేయాలని తలచి తలవంపులు తెచ్చుకున్నారు.