మొయినాబాద్ మండలం చిలుకూరు రెవెన్యూలోని మృగవని ఫారెస్టులో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం డ్రోన్ సాయంతో సీడ్ బాల్స్ను వేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, దేవాదాయ శాఖ మం
: ధారూరు మండల పరిధిలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని నాగారం-మైలారం మధ్య ఉన్న వాగు వంతెనపై పొంగి పొర్లుతుండడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. వికారాబాద్, ధారూరులలో వివిధ పాఠశాల, క
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. కారు స్పీడును తట్టుకోలేక విపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. భరోసా యాత్ర చేపట్టిన బీజేపీ వరుణుడి పేరు చెప్పి వాయిదా వేసుకున్నది. ఎన్నికలకు ఇంకా ఏ�
పేకాటలో దొరికిన ఐదుగురు ప్రజాప్రతినిధులపై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని కీసరదాయరలో ఓ నాయకుడి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు ప్రజాప్రతినిధులతో పాటు
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంపై ఖమ్మంలో బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారి కుటిల బుద్ధిని గ్రహించిన లబ్ధిదారులు తిరగబడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచే సుకున్నది. ఖమ్మం టేకులపల్లిలో తెలంగాణ సర్కా�
‘నాయకులు కావలెను’ అని కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర కమిటీలు మెడలో బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందునుంచే సమయాత్తం అయితే తప్ప వచ్చే ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించలేమన్న అ�
బడుగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర కొనియాడారు. ప్రస్తుతం ఉన్న బీసీ గురుకులాలను విడతలవారీగా రెట్టింపు చేయా
అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ గూటికి చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాదులోని నివాసంలో గొట్టిపర్తి ఎంపీటీసీ కీర్తిరెడ్డి లతావిజయ్�
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సీనియర్ నేత రాహుల్గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మదర్థెరిస�
వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని బీరాలు పలుకుతున్న తెలంగాణ బీజేపీ నేతల ఆశలపై ప్రధాని మోదీ నీళ్లు చల్లారు. ఆయన ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా తనను కలిసే అవకాశం దక్కని కార్పొరేటర్లను ఢిల్లీ పిలిపిం�
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాల్లో చేపట్టిన అగ్నిపథ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు దాసరి కళావతి డిమాండ్ చేశారు.శుక్రవారం పట్టణంలో పాత బస్టాండ�
ఎలాంటి మరకనైనా మాయం చేయగలిగిన రాజకీయ మాయావి బీజేపీ. మసిపూసేదీ.. తుడిచేసేదీ అదే. పాపం పండిన వారెవరైనా ఆ పార్టీలో చేరితే చాలు.. ప్రక్షాళన జరిగి పరిశుద్ధులుగా మారిపోతారు. తనలో ఒక్క మునకవేస్తే చాలు.. పరమ పవిత్ర�