అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో పాటు దళిత
తెలంగాణ వడ్లు కొనాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి చేపట్టనున్న రైతు దీక్షలో పాల్గొనడానికి నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గం నాయకులు తరలివెళ్లారు
దేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు అన్నారు. నవయుగ భారతి రూపొందించిన �
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను ముస్లిం నేతలు గురువారం కలిసి హిజబ్ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కరీం‘నగరం’ గులాబీమయమైంది. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నగరంలోని రాంపూర�
రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటల వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. పార్లమెంటులో తెలంగాణ అంశమే ప్రస్తావనకు రాకపోయినా, మోదీ వ్యాఖ్యలు ముమ్మాటికీ �
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చైర్పర్సన్ ఆసిఫాబాద్: రెబ్బెన మండలంలోని ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షుడు ,కాంగ్రెస్ నాయకులు పాలే వెంకటి, మనోహర్, అశోక్, రాథోడ్ బాపురావుతో పాటు పలువురు గురువార