ఎల్బీనగర్ అసెంబ్లీ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్, బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఇద్దరూ 420లేనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆరోపించారు.
ఎల్బీనగర్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్, బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై 420 కేసులు నమోదయ్యాయని, వారికి ఓటేస్తే ఆగమవుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి స
ఎల్బీనగర్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, అభివృద్ధి కొనసాగింపు కోసం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు
Hyderabad | ఎల్బీనగర్ చౌరస్తా.. ఒకప్పుడు ఈ ప్రాంతం ట్రాఫిక్ వలయం. సిగ్నల్ దాటాలంటే అదో ప్రహసనం. ఈ బాధలన్నింటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ఇక్కడ అండర్ పాస్, ఫ్లై ఓవర్లు నిర్మించింది.
సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేసిన సంక్షేమాభివృద్ధి, ఎల్బీనగర్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి చేపట్టిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ హయత్
సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కాంగ్రెస్లో (Congress) ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి (Janareddy) కూ
కాంగ్రెస్ పార్టీలో (Congress) రెండో జాబితా చిచ్చురేపుతున్నది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన తమను కాదని మరొకరికి టికెట్లు కేటాయించడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఊగిపోతున్నారు. పార్టీ అధినాయకత్వంతో తాడోపే�
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని బీఆర్ఎస్ ఎల్బీనగర్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. కర్మన్ఘాట్ వంగ శంకరమ్మ గార్డెన్స్లో నిర్వహించిన గిరిజను�
ఎల్బీనగర్ కాంగ్రెస్లో టికెట్ లొల్లి ఢిల్లీకి చేరింది. గల్లీ స్థాయిలో తామే అభ్యర్థులమంటూ పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వేదికగా స్థానికేతరులకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అగ్రనాయకులకు వినతి పత్ర
LB Nagar Murder Case | ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కత్తులు, తుపాకులతో నిందితుడు శివ చేసిన రీల్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. వీటితో పాటు అమ్మాయిలతో చేస�
నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి (Madhu Yashki) వ్యతిరేకంగా గాంధీభవన్లో (Gandhi Bhavan) వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం �
Hyderabad | ఎల్బీనగర్లో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ఇంట్లోకి చొరబడి అక్కాతమ్ముడిపై విచక్షణరహితంగా కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో తమ్ముడు మరణించగా.. తీవ్రంగా గాయపడిన అక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతోంద�
ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల పూర్వ అధ్యాపకుడు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్ తండ్రి కండ్లకుంట అళహ సింగరాచార్యులు (93) మృతి చెందారు.