Hyderabad | ఎల్బీనగర్ చౌరస్తా.. ఒకప్పుడు ఈ ప్రాంతం ట్రాఫిక్ వలయం. సిగ్నల్ దాటాలంటే అదో ప్రహసనం. ఈ బాధలన్నింటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ఇక్కడ అండర్ పాస్, ఫ్లై ఓవర్లు నిర్మించింది.
తో ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ నుంచి వచ్చీపోయే వాహనాలతో పాటు ఇబ్రహీం పట్నం, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం నుంచి రాకపోకలు సులభతర మయ్యాయని స్థానికులు చెబుతున్నారు. నగర ప్రయాణం నరకం గతం. మన రహదారులు ఇప్పుడెంతో ఘనం!