MLA Sudhir Reddy | కాలనీల్లో ఎక్కడా ముంపు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. మంగళవారం వనస్థలిపురం డివిజన్ క్రిస్టియన్ కాలనీలో ఆయన పర్యటి�
KTR | హైదరాబాద్లోని ప్రతి సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నాటి సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరం పరిధిలో�
ఎల్బీనగర్లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) నిర్మాణంపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవగాహన లేకుం డా మాట్లాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Ambulance drivers | తమ వ్యాపారానికి అడ్డువస్తున్నారని న్యూ మల్టీ కార్ ఓనర్(New multi car owner) తన మనుషులతో అంబులెన్స్ డ్రైవర్లపై(Ambulance drivers) కర్రలతో దాడి(Attacked) చేయించాడు
Hyderabad Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో వనస్థలిపురంలోని చింతల్కుంట వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు చేరి చెరువును తలి�
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎల్బీనగర్ ఎమ్మెల్సీ సీటు తనకు ఇస్తానని మోసం చేశాడని హైదరాబాద్లోని జిల్లెల్లగూడకు చెందిన కిరణ్కుమార్ అనే వ్యక్తి పంజాగుట్ట పో�
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటేస్తానికి సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో ఉదయం 5.30 నుంచి
ఎన్నికల నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు పయణమయ్యారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. బస్సులతోపాటు సొంత వాహనాల్లో ఓటర్లు తరలివెళ్తుండటంతో ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతూ నిండా ముంచిన వ్యక్తి ప్రధాని మోదీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే కల్లోలం సృష్టిస్తారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుక�
Drugs | రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate)పరిధిలో భారీగా డ్రగ్స్ను(Huge drugs) ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 కిలోల ఓపియం, 24 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకొని ఏడుగురు నిందితులను ఎల్బీ నగర్(LB Nagar) ఎస్వోటీ ప
హైదరాబాద్లో (Hyderabad) మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్లో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను పోలీసులు సీజ్చేశారు. దొంగచాటుగా డ్రగ్స్ తరలిస్తున్న ఎడుగురిని అరెస�
MLA Sudhir Reddy | ప్రెస్కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) తెలిపారు.