దసరా పండుగ సెలవులు ముగియడంతో నగర వాసులు తమ స్వగ్రామాల నుంచి తిరుగుముఖం పట్టడంతో నగర నలువైపులా ఉన్న రహదారులు ట్రాఫిక్తో కిక్కిరిసిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి ఉన్నా... సోమవారం ఉదయం నుంచి �
దసరా పండుగ సెలవులు ముగియడంతో ప్రజలు హైదరాబాద్ (Hyderabad) తిరిగి చేరుకుంటున్నారు. దీంతో ఎల్బీనగర్ (LB Nagar) పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతకూ వాహనాలు కదలక పోవడంతో జనం మెట్రో రైలును (Metro Train) ఆశ్రయ�
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు (Traffic Jam) నిలిచిపోయాయి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా �
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొన్నది. రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో 65వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
'అంధకారంతో ఆగమాగం' శీర్షికన శనివారం నమస్తే తెలంగాణ పత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. కాగా ఆ కథనానికి స్పందించిన సంబంధిత అధికారులు బీఎన్రెడ్డినగర్ డివిజన్లోని వైదేహినగర్, విజయపురి కాలనీ ప్రధ�
MLA Sudheer Reddy | సీఎం సహాయ నిధి ద్వారా నిరుపేద కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు.
పేదల ఆరోగ్య రక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని చిలుకల బస్తీకి చెందిన నిఖిత కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతూ... వైద్యం కోస�
MLA Sudheer Reddy | కాలనీలలో సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరింపజేసి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన లైన్లను ఏర్పాటు చేయిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపార
బహుజన సమాజ్ పార్టీ ఎల్బీనగర్ ఇన్చార్జిగా చంపాపేటకు చెందిన మంత్రి జగన్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి రవికుమార్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు కొల్లాటి