Hyderabad | హైదరాబాద్లోని నాగోలు, ఎల్బీనగర్ పరిధిలో హుక్కా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో మొత్తం 37 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుక�
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్క సెంటర్ పై ఎల్బీనగర్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో పాటు హుక్కా సేవిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad | హైదరాబాద్లోని ఎల్బీనగర్లో కారు బీభత్సం సృష్టించింది. బైరమల్గూడ ఫ్లైఓవర్పై అతివేగంతో దూసుకొచ్చిన కారు.. డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటల�
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన వనరులను అభివృద్ధి చేసినా వాటిని ఉపయోగించుకోవడంలో రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎల్బీనగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్�
ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించి..ఘనంగా నివాళులర్పించారు. శ్రీనివాస్గౌడ్ మాట్లా
కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ(RTA Checkings) అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంతోపాటు శివార్లలో విస్తృతంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
దసరా పండుగ సెలవులు ముగియడంతో నగర వాసులు తమ స్వగ్రామాల నుంచి తిరుగుముఖం పట్టడంతో నగర నలువైపులా ఉన్న రహదారులు ట్రాఫిక్తో కిక్కిరిసిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి ఉన్నా... సోమవారం ఉదయం నుంచి �
దసరా పండుగ సెలవులు ముగియడంతో ప్రజలు హైదరాబాద్ (Hyderabad) తిరిగి చేరుకుంటున్నారు. దీంతో ఎల్బీనగర్ (LB Nagar) పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతకూ వాహనాలు కదలక పోవడంతో జనం మెట్రో రైలును (Metro Train) ఆశ్రయ�
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు (Traffic Jam) నిలిచిపోయాయి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా �
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొన్నది. రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో 65వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.