Hyderabad Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో వనస్థలిపురంలోని చింతల్కుంట వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు చేరి చెరువును తలి�
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎల్బీనగర్ ఎమ్మెల్సీ సీటు తనకు ఇస్తానని మోసం చేశాడని హైదరాబాద్లోని జిల్లెల్లగూడకు చెందిన కిరణ్కుమార్ అనే వ్యక్తి పంజాగుట్ట పో�
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటేస్తానికి సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో ఉదయం 5.30 నుంచి
ఎన్నికల నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు పయణమయ్యారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. బస్సులతోపాటు సొంత వాహనాల్లో ఓటర్లు తరలివెళ్తుండటంతో ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతూ నిండా ముంచిన వ్యక్తి ప్రధాని మోదీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే కల్లోలం సృష్టిస్తారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుక�
Drugs | రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate)పరిధిలో భారీగా డ్రగ్స్ను(Huge drugs) ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 కిలోల ఓపియం, 24 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకొని ఏడుగురు నిందితులను ఎల్బీ నగర్(LB Nagar) ఎస్వోటీ ప
హైదరాబాద్లో (Hyderabad) మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్లో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను పోలీసులు సీజ్చేశారు. దొంగచాటుగా డ్రగ్స్ తరలిస్తున్న ఎడుగురిని అరెస�
MLA Sudhir Reddy | ప్రెస్కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) తెలిపారు.
ఫ్లాట్ యజమాని పేరు మార్చేందుకు లింగోజిగూడకు చెందిన శ్రీధర్ నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఎల్బీనగర్ సర్కిల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్�
Hyderabad | ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్కు పది అడుగుల దూరంలో యాచకురాలు హత్యకు గురైంది.
రెండో దశ మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్తో నిండి ఉండే నగరంలో మెట్రో కారిడార్ల నిర్మాణం అధికారులకు ఒక పరీక్షగా మారింది.
న్యూస్లైన్ జర్నలిస్ట్ శంకర్పై దాడి జరిగింది. గురువారం సాయంత్రం ఎల్బీనగర్ ప్రాంతంలో బైక్పై వెళ్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.