LB Nagar | అనాథల పిల్లలను ఆదుకుంటామని బీఆర్ఎస్ నేత ఎస్ చంద్రశేఖర్రెడ్డి భరోసా ఇచ్చారు. ఫణిగిరి కాలనీ ఆదర్శ ఫౌండేషన్ పిల్లల స్కూల్ ఫీజులు పెండింగ్లో ఉన్నాయంటూ నిర్వాహకుడు ప్రదీప్ సహాయం కోరారు.
LB Nagar | ఈ నెల 20 నుంచి 23 వరకు వికారాబాద్లో 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం ఈ నెల 13న రంగారెడ్డి జిల్లా జట్టు ఎంపిక ఉంటుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం ర
Hyderabad | జల్సాలు, బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ యవకుడు దొంగగా మారాడు. వ్యసనాల కారణంగా చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయాల్సిన ఆ యువకుడ�
బహుళ అంతస్తుల నిర్మాణం కోసం తవ్విన డబుల్ సెల్లార్ మట్టిదిబ్బలు కూలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
Tragedy | నగరంలో విషాదం నెలకొంది. ఎల్బీనగర్లో సెల్లార్లో బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్దిదిబ్బలు కూలి వారి మీద పడ్డాయి.
Sudheer Reddy | బీజేపీ నేతల బస్తీ నిద్రపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మూసీపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని �
మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇండ్లను కూల్చడానికి వచ్చే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామని, పేద ప్రజలను అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హెచ్చరించారు.
MLA Devi Reddy | ఎల్బీనగర్ నియోకవర్గం పరిధిలో ఎస్ఎన్డీపీ(SNDP) పనులు పూర్తి సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Devi Reddy) అన్నారు.
డబ్బులు చెల్లించిన తర్వాత ప్లాట్లు కేటాయించకుండా, తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న స్పెక్ట్రా సంస్థ కార్యాలయాన్ని బాధితులు సోమవారం ముట్టడించారు.
మూసీ నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారి తరపున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ..
Ganja | గంజాయి(Ganja) విక్రయిస్తున్న దంపతులను(Couple arrested) ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా ముటుకూరు గ్రామానికి చెందిన యరపతి గోపి ( 25), చల్లా ఉమా మహేశ్వరి (24) ఇద్దరు భ
Musi River | కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణపై ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులూ జాగ్రత్త.. అత్యుత్సాహం ప్రదర్శించకండి అని ఆయన హెచ్చరించారు. అ�