హైదరాబాద్ : ఐపీఎల్ మ్యాచ్పై(IPL match) బెట్టింగ్లకు(Betting) పాల్పడుతున్న ముఠాను అరెస్ట్(Gang arrested) ఎల్బీనగర్ జోన్(LB Nagar) ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ఉప్పల్లో(Uppal) సన్రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ (Sunrisers Hyderabad)మధ్య జరిగిన మ్యాచ్పై బెట్టింగ్ పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20 లక్షలు, 5 మొబైల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.