Salil Arora : ఐపీఎల్ మెరుపులతో భారత జట్టు జెర్సీ వేసుకోవాలని కలలు కంటారు. సన్రైజర్స్ హైదరాబాద్ యువకెరటం సలీల్ అరోరా (Salil Arora) త్వరలోనే ఈ జాబితాలో చేరేలా కనిపిస్తున్నాడు.
IPL 2026 : వరల్డ్కప్ హీరో ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాజీ ఛాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్కు తాత్కాలిక సారథిగా ఎంపికవ్వడం. అంతేకాదు.. పదికి పది జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్సీ వహించనుండడం మరో విశేషం.
నిరుడు దేశవాళీల్లో సత్తాచాటి టీ20 ప్రపంచకప్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చి భారత్కు మూడో కప్పును అందించడంలో కీలకపాత్ర పోషించిన ఇషాన్ కిషన్కు మరో బంపరాఫర్ దక్కిం ది. రాబోయే ఐపీఎల్ సీజన్లో అతడు సన్రై�
IPL 2026 : ఐపీఎల్ సీజన్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్గా ఇషాన్ కిషన్ను నియమించింది. అయితే, ఈ నిర్ణయం తాత్కాలికమే.
ఇంగ్లండ్లో జరిగే ‘ది హండ్రెడ్ లీగ్' కోసం ఇటీవలే ముగిసిన వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేయడంపై ఆగ్రహజ్వాల ఆగడం లేదు. తాజాగా ఈ విషయంపై దిగ్గజ క్రికె�
Abrar Ahmed : సన్రైజర్స్ జట్టులో దాయాది మిస్టరీ స్పిన్నర్కు చోటు దక్కింది. గురువారం జరిగిన ది హండ్రెడ్ వేలంలో అబ్రార్ అహ్మద్(Abrar Ahmed)ను సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ భారీ ధరకు కొన్నది.
IPL 2026 : భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. ఫిట్నెస్ చాటుకున్నా సరే అతడికి జాతీయ జట్టులో చోటుదక్కడం లేదు. అసలే సెలెక్టర్ల తీరుతో విసిగిపోతున్న ఈ స్టార్ పేసర్కు ఐపీఎల్లోనూ ష�
Heinrich Klaasen : దక్షిణాఫ్రికా హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) ఈమధ్యే వీడ్కోలు ప్రకటనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దాంతో, క్లాసెన్ ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అనేది ఫ్యాన్స్కు అంతుచిక్క�
IPL 2025 | సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్కు రూ.24లక్షల జరిమానా విధించారు. సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స
ఐపీఎల్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారైనా మ్యాచ్లు ఇంకా రసవత్తరంగా సాగుతూనే ఉన్నాయి. ఎలాగైనా టాప్-2లో నిలువాలన్న పట్టుదలతో ఉన్న జట్లు ఆ దిశగా పోరాడుతున్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర�
IPL Playoffs | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) కొనసాగుతున్నది. ప్లేఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఐపీఎల్లో 56 మ్యాచులు జరిగాయి. ప్రస్తుతం మూడు జట్లు ప్లేఆఫ్ (IPL Playoffs) రేసు నుంచి నిష్క్రమించాయి. చెన్నై సూపర�
IPL 2025 Playoff | ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుతున్నది. ఇప్పటికీ ఏయే జట్లు ప్లేఆఫ్కు చేరుతాయన్న క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాప�
IPL 2025 | గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజంతో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు మరింత క్లిష్టంగా మారాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్పై గుజరాత్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంత