నంబర్ ప్లేట్లు మార్చి, నకిలీ ఆర్సీలు సృష్టించి, ఆన్లైన్లో కార్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కార్లు, ఫోర్జరీ చేసిన ఆర్సీలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు గంజాయి రవాణా చేస్తున్న పదిమంది నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని టూటౌన్ పోలీస్స్టేషన్లో ఆయన వివర�
పోలీసులమని చెప్పి ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి డబ్బులు దోచుకుని పారిపోయిన ఐదుగురు నిందితుల ముఠాలోని నలుగురిని టోలిచౌకి పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్రెడ్డి తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చ�
ప్రముఖ కంపెనీల పేరుతో అన్నదాతలకు నకిలీ పురుగు మందులు విక్రయించి మోసాలకు పాల్పడిన ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్
అసలునోట్లకు తీసిపోకుండా అచ్చుగుద్దినట్లుగా నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 5 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నార�
కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా పట్టుబడిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని టౌన్ పీఎస్లో స
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుల అరెస్ట్ట్ వివరాలను వెల్లడించారు. నక
ఒడిశా నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. వారి నుంచి 57 కిలోల గంజాయితోపాటు మహింద్రా ఎక్స్యూవీ కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకు
మెటల్ డికెక్టర్ సహాయంతో పలు చోట్ల గుప్త నిధుల తవ్వకాలు జరిపిన ఎనిమిది మంది సభ్యుల ముఠాను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి వెల్లడిం