హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగర్కర్నూల్ జిల్లాలోని తెలకపల్లికి నాటుసారాకు వినియోగించే బెల్లం, పటికను పోలీసుల కళ్లుగప్పి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా.. మహబూబ్నగర్ ఎక్�
ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డిని మాట్లాడుతున్నా.. మావాడికి ఉద్యోగం ఇవ్వండి... మా వాడికి మంచి పోస్టింగ్ ఇవ్వండి.. అంటూ అధికారులను బురిడీ కొట్టిస్తూ, కోట్ల రూపాయలు దండుకుంటున్న ఒక ముఠాను మల్కాజిగ�
సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): నగరంలో గంజాయి సరఫరాకు ప్రయత్నిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ ఎన్.అంజిరెడ్డి కథ
క్రైం న్యూస్ | సూర్యాపేట పట్టణంతో పాటు ఇతర జిల్లాల్లో గత మూడు నెలలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది నిందితులను సూర్యాపేట పోలీసులు వలపన్ని పట్టుకున్నారని జిల్లా ఎస్పీ భాస్కరన్ మీడియాకు తెలిపారు.