తెలంగాణ రాష్ర్టానికి ఎల్బీనగర్ నియోజకవర్గం ఒక ముఖద్వారం లాంటిదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు దళిత సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏ
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతుల మూడు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. తమ ఆడికారు అమ్మి, అడ్వాన్స్గా వచ్చి
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని పాతాళానికి తొక్కాల్సిన సమయం ఆసన్నమైందని, బీఆర్ఎస్ వచ్చిందే ఆ పార్టీని బొందపెట్టడానికని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు పెట్టడం హర్షణీయమని తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమాండ్లు చారి అన్నారు.
హైటెక్ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్లోని ఎల్బీనగర్లో మంత్రి పువ్వాడ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సార్డీపీ మరో మైలురాయిని చేరుకున్నది. రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Hyderabad | నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసే లక్ష్యంతో జీహెచ్ఎంసీ చేపట్టిన స్ట్రాటెజిక్ రెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మరో పని పూర్తయింది. 19వ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి త్వరలోనే అందుబ�
అటు నాగోల్ వైపు, ఇటు బైరమాల్గూడ్ వైపు అండర్పాస్లు, అక్కడే ఫ్లైఓవర్ నిర్మాణంతో విపరీతంగాట్రాఫిక్ రద్దీ తగ్గిపోయిన ఎల్బీనగర్ చౌరస్తా మరికొద్ది రోజుల్లో సిగ్నల్ ఫ్రీ జంక్షన్ కానున్నది.
మెట్రో రెండవ దశలో ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్లు మెట్రో రైలును పొడిగిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Traffic Rules | స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇలా అన్ని రకాల నేరాలను అరికట్టేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్ర�
China Manja | సంక్రాంతి పండుగ వేళ ఎల్బీనగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తండ్రీబిడ్డ కలిసి బైక్పై వెళ్తుండగా, చైనా మాంజ తగిలి ఆ పాప గొంతుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో
యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న నలుగురు యువకులను ఘట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు �