ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సార్డీపీ మరో మైలురాయిని చేరుకున్నది. రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Hyderabad | నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసే లక్ష్యంతో జీహెచ్ఎంసీ చేపట్టిన స్ట్రాటెజిక్ రెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మరో పని పూర్తయింది. 19వ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి త్వరలోనే అందుబ�
అటు నాగోల్ వైపు, ఇటు బైరమాల్గూడ్ వైపు అండర్పాస్లు, అక్కడే ఫ్లైఓవర్ నిర్మాణంతో విపరీతంగాట్రాఫిక్ రద్దీ తగ్గిపోయిన ఎల్బీనగర్ చౌరస్తా మరికొద్ది రోజుల్లో సిగ్నల్ ఫ్రీ జంక్షన్ కానున్నది.
మెట్రో రెండవ దశలో ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్లు మెట్రో రైలును పొడిగిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Traffic Rules | స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇలా అన్ని రకాల నేరాలను అరికట్టేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్ర�
China Manja | సంక్రాంతి పండుగ వేళ ఎల్బీనగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తండ్రీబిడ్డ కలిసి బైక్పై వెళ్తుండగా, చైనా మాంజ తగిలి ఆ పాప గొంతుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో
యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న నలుగురు యువకులను ఘట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు �
అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న మూడు వేర్వేరు కేసుల్లో ముగ్గురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో పహాడీషరీఫ్, మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
Hyderabad | రాజధాని నగరం హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒకవై చలి, మరో వైపు చిరుజల్లులతో నగరవాసులు వణికిపోతున్నారు. రెండు రోజులుగా నగరంలో పొగమంచు కురుస్తున్నది.
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2021తో పోలిస్తే 2022లో కేసులు పెరిగాయి. నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం, గొడవల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా కేసులు నమోదు చేశారు.
New year | కోటి ఆశలు.. కొంగొత్త ఆశయాలతో రాష్ట్రప్రజలు నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చిన్నా పెద్ద అని
Drugs | హైదరాబాద్లో మరోసారి మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నగరంలోని ఎల్బీనగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 36 గ్రాముల ఎండీఎంఏ, 12 ఎల్ఎస్డీ