అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న మూడు వేర్వేరు కేసుల్లో ముగ్గురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో పహాడీషరీఫ్, మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
Hyderabad | రాజధాని నగరం హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒకవై చలి, మరో వైపు చిరుజల్లులతో నగరవాసులు వణికిపోతున్నారు. రెండు రోజులుగా నగరంలో పొగమంచు కురుస్తున్నది.
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2021తో పోలిస్తే 2022లో కేసులు పెరిగాయి. నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం, గొడవల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా కేసులు నమోదు చేశారు.
New year | కోటి ఆశలు.. కొంగొత్త ఆశయాలతో రాష్ట్రప్రజలు నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చిన్నా పెద్ద అని
Drugs | హైదరాబాద్లో మరోసారి మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నగరంలోని ఎల్బీనగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 36 గ్రాముల ఎండీఎంఏ, 12 ఎల్ఎస్డీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్పల్లి మండలం కేంద్రం శ్రీరాంనగర్ కాలనీకి చెందిన మేదరి అంజయ్య (65), మేదరి యాదగిరి (42) తండ్రీకొడుకులు.
వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని, నాగోల్- ఎల్బీనగర్ మధ్య ఉన్న 5 కిలోమీటర్ల మెట్రో లింకును కూడా పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
పట్టణాలు, పల్లెల అభివృద్ధి ... పరిశ్రమలు, పర్యావరణం.. వ్యవసాయం, ఐటీ ఇలా.. అన్నిరంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి నమూనాను దేశం ముందు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వానిదే అని రాష్ట్ర ఐ
Drugs | హైదరాబాద్లో డ్రగ్స్ సరఫారా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి నగరానికి మత్తు మందు ఎగుమతిచేస్తున్న నలుగురిని మల్కాజిగిరి
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలతో ఖైరతాబాద్లోని మెట్రోస్టేషన్లో ఓ రైలు నిలిచిపోయింది. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో
minister ktr | ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని ఇండ్ల నిర్మాణ క్రమబద్దీకరణ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. జీఓ 118ను విడుదల చేసి బాధితుల�