హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ముఖద్వారమైన ఎల్బీనగర్లో సమగ్ర రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ జంక్షన్కు నూతన హంగులు సమకూరుతున్నాయి. ఎల్బీనగర్ జంక్షన్లో ఇప్పటికే ఎడమవైపు ఫ్లై ఓవ
చివరి కాలనీ వరకు తాగునీటి సరఫరా అందించడంతో పాటు భూగర్భ డ్రైనేజీ లైన్ల నిర్మాణం చేయిస్తామని, నూతన యూజీడీ లైన్లకు రూ.16కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి
ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా వాడవాడలా శ్రీసీతారాముల కల్యాణ వేడుకలను ఆదివారం ఘనంగా జరిగాయి. శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణం, అన్నదాన కార్యక్రమాలతో పాటు గా పలు కూడళ్ల వద్ద జ్యూస్, మజ్జిగ పంపిణీ చేశా�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.103కోట్లతో జరుగుతున్న ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ పనులను రాబోయే వానకాలం లోపు పూర్తి చేయించేలా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి చొరవ చూపాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ)లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ చౌరస్తాలో ఇన్నర్రింగ్రోడ్డు మార్గంలో రూ.9.28
భావి భారత పౌరుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థికి కొవిడ్ టీకాలు వేయిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
లింగోజిగూడ డివిజన్లోని గ్రీన్పార్కుకాలనీవాసులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
సరూర్నగర్ చెరువు వరదనీటి ముంపు నుండి కాలనీలను కాపాడేందుకే వరదనీటి కాలువలను నిర్మాణం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్ : ఫిబ్రవరి నెలఖరు వరకు ఆలేఖ్య టవర్స్ నుండి సాగర్ రింగ్రోడ్డు వరకు ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ అండర్పాస్ పనులను పూర్తి చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రె�
ఆర్కేపురం : హయత్నగర్, ఎల్బీనగర్, సిరీస్, సౌంత్ఎండ్ పార్కు, మన్సూరాబాద్, శ్రీనివాస కాలనీ, ఫణిగిరి కాలనీ, విద్యుత్నగర్ 11కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఈ దిగువ తెలిపిన ప్రాంతాల్లో విద్య�
ఎల్బీనగర్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల
మన్సూరాబాద్ : బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును అపహరించుకుపోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రక�
ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకు వెళ్లాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి స