ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకు వెళ్లాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి స
ఖాళీ స్థలంలో మందు పార్టీ రెండు గ్రూపుల మధ్య గొడవ కర్రలు, ఇనుప రాడ్లతో దాడి సినిమా సీన్ను తలపించిన గ్యాంగ్వార్ ఆపేందుకు వెళ్లి హతమైన ‘బర్త్డే’యువకుడు ఆరుగురికి తీవ్ర గాయాలు ఎల్బీనగర్ పీఎస్ పరిధి�
Crime news | ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించ వద్దని చెప్పిన యువకులపై మందుబాబులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నర్సింహారెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
వనస్థలిపురం : నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయనగర్ పార్కులో మార్నింగ్ వాక్
మన్సూరాబాద్ : ఎల్బీనగర్, నాగోల్ డివిజన్, రాక్హిల్స్కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త, రైస్ ఏటీఎం ఫౌండర్ దోసపాటి రాము పర్సన్ ఆఫ్ ది ఇయర్ ‘ ది వీకెండ్ లీడర్’ 2020 అవార్డును అందుకున్నారు. రాక్హిల్స
ఎల్బీనగర్ : ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో పేదలు, అనాథలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చలి తీవ్రత నేపథ్యంలో ది సురక్ష ఫౌండేషన్
మన్సూరాబాద్/ఎల్బీనగర్/హయత్నగర్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దే�
ఎల్బీనగర్ : మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి చిరస్మరణీయుడని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. శ్రీకాంతచారి వర్థంతి సందర్భంగా ఎల్బీనగర్లోని శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాలలు వేసి ని�
మన్సూరాబాద్ : గుండె నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ కరెంటు వైర్లను నోటిలో పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఎల్బీనగర్ �
వనస్థలిపురం : ఎన్నో ఔషధ గుణాలున్న వేపచెట్టును కాపాడుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వేపచెట్టుకు డై బ్యాక్ తెగులు వచ్చి గత కొంతకాలంగా ఎండిపోతున్న వ