భావి భారత పౌరుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థికి కొవిడ్ టీకాలు వేయిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
లింగోజిగూడ డివిజన్లోని గ్రీన్పార్కుకాలనీవాసులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
సరూర్నగర్ చెరువు వరదనీటి ముంపు నుండి కాలనీలను కాపాడేందుకే వరదనీటి కాలువలను నిర్మాణం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్ : ఫిబ్రవరి నెలఖరు వరకు ఆలేఖ్య టవర్స్ నుండి సాగర్ రింగ్రోడ్డు వరకు ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ అండర్పాస్ పనులను పూర్తి చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రె�
ఆర్కేపురం : హయత్నగర్, ఎల్బీనగర్, సిరీస్, సౌంత్ఎండ్ పార్కు, మన్సూరాబాద్, శ్రీనివాస కాలనీ, ఫణిగిరి కాలనీ, విద్యుత్నగర్ 11కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఈ దిగువ తెలిపిన ప్రాంతాల్లో విద్య�
ఎల్బీనగర్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల
మన్సూరాబాద్ : బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును అపహరించుకుపోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రక�
ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకు వెళ్లాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి స
ఖాళీ స్థలంలో మందు పార్టీ రెండు గ్రూపుల మధ్య గొడవ కర్రలు, ఇనుప రాడ్లతో దాడి సినిమా సీన్ను తలపించిన గ్యాంగ్వార్ ఆపేందుకు వెళ్లి హతమైన ‘బర్త్డే’యువకుడు ఆరుగురికి తీవ్ర గాయాలు ఎల్బీనగర్ పీఎస్ పరిధి�
Crime news | ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించ వద్దని చెప్పిన యువకులపై మందుబాబులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నర్సింహారెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
వనస్థలిపురం : నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయనగర్ పార్కులో మార్నింగ్ వాక్
మన్సూరాబాద్ : ఎల్బీనగర్, నాగోల్ డివిజన్, రాక్హిల్స్కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త, రైస్ ఏటీఎం ఫౌండర్ దోసపాటి రాము పర్సన్ ఆఫ్ ది ఇయర్ ‘ ది వీకెండ్ లీడర్’ 2020 అవార్డును అందుకున్నారు. రాక్హిల్స