ఎల్బీనగర్ : వరద ముంపు నుండి పూర్తిస్థాయిలో విముక్తి కల్పిస్తామని, ముంపు ఇబ్బందులు లేకుండా శాశ్వతంగా నివారిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం గు
మన్సూరాబాద్ : పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మన్సూరాబాద్ డ
ఎల్బీనగర్ : వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రతియేటా గణనాధుని లడ్దు వేలం జరుగడం, భారీ డిమాండ్ పలుకడం సర్వసాధారణం. ఇది ఎప్పటి నుంచో అనవాయితీగా సాగుతోంది. అయితే గణనాధుని లడ్డుకే కాదు గణేషుడి పూజల్లో వాడిన వస్�
భారీ వాన | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, హయత్నగర్తోపాటు నగరంలోని చార్మీనార్లో భారీగా వాన కురిసింది
హయత్నగర్ : కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలను అరికట్టవచ్చని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఆదివారం హయత్నగర్ డివిజన్ పరిధిలోన�
మన్సూరాబాద్ : ప్రజల భద్రత కోసం కాలనీ సంక్షేమ సంఘాలు విధిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతిన
ఎల్బీనగర్ | వరంగల్లోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అన్న కుటుంబంపై తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
ఆర్కేపురం :ఇటీవల జరిగిన 20వ జాతీయ, ప్రాంతీయ స్థాయి సిప్ అబాకస్ మెంటల్ అర్థమెటిక్ కంటెస్ట్లో సిప్ అబాకస్ గ్రీన్హిల్స్ కాలనీ, ఎల్బీనగర్ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి 3,800 మందికి పైగ�