భారీ వాన | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, హయత్నగర్తోపాటు నగరంలోని చార్మీనార్లో భారీగా వాన కురిసింది
హయత్నగర్ : కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలను అరికట్టవచ్చని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఆదివారం హయత్నగర్ డివిజన్ పరిధిలోన�
మన్సూరాబాద్ : ప్రజల భద్రత కోసం కాలనీ సంక్షేమ సంఘాలు విధిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతిన
ఎల్బీనగర్ | వరంగల్లోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అన్న కుటుంబంపై తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
ఆర్కేపురం :ఇటీవల జరిగిన 20వ జాతీయ, ప్రాంతీయ స్థాయి సిప్ అబాకస్ మెంటల్ అర్థమెటిక్ కంటెస్ట్లో సిప్ అబాకస్ గ్రీన్హిల్స్ కాలనీ, ఎల్బీనగర్ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి 3,800 మందికి పైగ�
సర్వాయి పాపన్న అడుగు జాడల్లో నడవాలి కందుకూరు : బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అడుగుజాడల్లో నడువాలని మండల గౌడ సంఘం నాయకులు కోరారు. ఆయన 371వ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలో గల ఆయన వ�
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | అభివృద్ధి పనులను త్వరలో పరుగులు పెట్టించి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌళిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
ఆర్కేపురం : నేరాలను అదుపుచేయడంలో సీసీ కెమెరాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సరూర్నగర్ డివిజన్ వెంకటేశ్వరాకాలనీ రోడ్ నెం.14లో నూతనంగా ఏర్పాటు చేసి�
కుండపోతగా వర్షం| రాజధానిలో కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వాన పడింది. బుధవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వాన అర్థరాత్రి దాటేవరకు కురుస్తూనే ఉన్నది. దీంతో పలు కా�