ఎల్బీనగర్ : ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో పేదలు, అనాథలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చలి తీవ్రత నేపథ్యంలో ది సురక్ష ఫౌండేషన్
మన్సూరాబాద్/ఎల్బీనగర్/హయత్నగర్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దే�
ఎల్బీనగర్ : మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి చిరస్మరణీయుడని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. శ్రీకాంతచారి వర్థంతి సందర్భంగా ఎల్బీనగర్లోని శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాలలు వేసి ని�
మన్సూరాబాద్ : గుండె నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ కరెంటు వైర్లను నోటిలో పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఎల్బీనగర్ �
వనస్థలిపురం : ఎన్నో ఔషధ గుణాలున్న వేపచెట్టును కాపాడుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వేపచెట్టుకు డై బ్యాక్ తెగులు వచ్చి గత కొంతకాలంగా ఎండిపోతున్న వ
ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని వరద నీటి నుండి పూర్తిస్థాయిలో విముక్తి కల్గించేందుకు రూ. 103.25 కోట్లతో వరదనీటి కాలువ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. వరదనీటి కాలువల పనులను పూర్తిస్థాయిలో
ఎల్బీనగర్ : తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఛైర్మన్గా దేవిరెడ్డి సుధీర్రెడ్డిని ఎన్నుకున్నారు. జాతీయ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ పవర్లిఫ్టింగ్ అసోసియేషన్కు నూతన ఛ
Hyderabad | ప్రేమించిన యువతి తనను కాదని మరొకరితో పెండ్లికి సిద్ధమైందన్న కక్షతో ఓ యువకుడు ఆమెపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. 18 సార్లు కత్తితో శరీరంపై పొడవటంతో తీవ్రంగా గాయపడి
ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ పండ్తో ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం భూపేష్గుప్తానగర్కు చెందిన శేఖర్కు సీఎం రిలీఫ్