సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ప్రజలకు నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్
అదో పేదల బస్తీ.. కూలీనాలి చేసుకుని రెక్కల కష్టంతో బతుకులు వెళ్లదీసే శ్రమజీవులు వారంతా.. పగలంతా పనులు చేసి ఇంటికి చేరాక..మద్యం తీసుకోవటం వారి దినచర్యలో భాగం. అయితే మద్యం మత్తులో గొడవలు జరగడం కూడా ఇక్కడ పరిపా
మాదాపూర్లో సంచలనం సృష్టించిన చోరీకేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ పుటేజీ అధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఇంటి వాచ్మన్ కొడుకే నిందితుడని తేల్చారు.
మారేడ్పల్లిలో దాదాపు పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లు తొలి విడతలో భాగంగా లబ్ధిదారులకు 240 ఇండ్లు ఈ నెల 3న డబుల్ ఇండ్లను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ 15వ తేదీన బస్తీ సమావేశం ఏర్పాటు సికింద్రాబాద్, ఫిబ్
సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం స్వామివారికి గర్భాలయంలో రుద్రస్వాహాకార హోమం ఘనంగా నిర్వహించారు.
తీన్పత్తి కోసం 70 లక్షలు మూలికల కోసం 16 లక్షలు సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. తియ్యని మాటలతో వల వేస్తున్నారు.. నమ్మి వారి దారికి రాగానే వాత పెడుతున్నారు. నిత్యం ఇలాంటి మోసాలు వెలుగుచూస్తున్నప్పటికీ జన�
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 28: తార్నాకలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)లో సైన్స్ వారోత్సవాలు సోమవారం ఘనంగా ముగిసాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘ఫెస్టివల్ ఆఫ్ �