జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా సంబురాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి 6న కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టడం, ప్రతిభ గలవారికి సన్మానాలు 7న పార్టీ శ్రేణులు లబ్ధిదారులను కలిసి సెల్ఫీలు తీసుకుంట�
సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముమ్మరం గా చేపడుతున్నామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.4లోని సుఖ్దేవ్నగర్ బస్తీలో రూ.17లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్
పోయిన ఫోన్ల ఫిర్యాదు కోసం ప్రత్యేక అప్లికేషన్ రోజుకు రెండు నుంచి మూడు ఫిర్యాదులు ఐఎంఈఐ సాయంతో పట్టి తెస్తున్న పోలీసులు పోలీసుల సేవలను కొనియాడుతున్న నగరవాసులు నేనో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. కంప�
తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కార్ఖాన పోలీసులు అరెస్టు చేశారు. నార్త్జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్లో జిమ్ను ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అమీర్పేట్, మార్చి 4: దాసారం హట్స్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని మంత్రి తలసాని శ
రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు దేశంలో ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు నిర్మించలేదని, డిగ్నిటీ కాలనీలతో నిరుపేదల కుటుంబాలు కూడా ఆత్మగౌరవంతో జీవిస్తున్నాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్�
ఠారెత్తిస్తున్న భానుడు పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న గృహ,వాణిజ్య కరెంటు వినియోగం 51 మిలియన్ యూనిట్లకు చేరిక సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తేతెలంగాణ) : మార్చి ఆరంభం నుంచే ఎండలు దంచుతున్నాయి. శివరాత్�
దేశ జనాభాలో రెండు శాతం చిన్న పిల్లలు, యా భై శాతం వృద్ధులలో వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయని, ఆదిలోనే చిన్నారులలో వినికిడి శక్తి సమస్యలను గుర్తిస్తే చికిత్స అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గాంధీ �
రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. తాగునీరు, సీవరేజీ, తదితర అంశాలపై ఓఆండ్ఎం అధికారులతో గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాల�
ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రూ. 29.10 కోట్ల వ్యయంతో చేపట్టిన తుకారాం రైల్వే అండర్ బ్రిడ్జిని శుక్రవారం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు ప్రారంభించనున్నారు.
స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాంధీ శేరి లింగంపల్లి, మార్చి 3: పేద విద్యార్థులకు చేయూ త అందించేందుకు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముం దుకు రావడం అభినందనీయమని ప్రభుత్వ విప్, శేరి లింగంప�
జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, మార్చి 3(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఘనంగా సంబురాలను నిర్వహిస్తున్న�
డ్రగ్స్ వాడిన వారిపై ఉక్కు పాదం మోపాలని సీఎం కేసీఆర్ పోలీసులకు కఠినమైన ఆదేశాలు జారీచేశారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చదువులో తెలంగాణ విద్యార్థి ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో
‘శ్రీవిద్యానికేతన్’ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన ఘట్కేసర్, మార్చి 3 : పోచారం మున్సిపాలిటీ సంస్కృతి టౌన్షిప్లోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల తొలగింపు నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యార్థులు గురువారం పా