ఓయూలో ఘనంగా సైన్స్ దినోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 28: ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్లోని ఏఎంఎ�
హెచ్చరిక బోర్డుల ఏర్పాటు.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత బంజారాహిల్స్, ఫిబ్రవరి 28: జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లో జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ ఆక్రమణలో ఉన్న రూ. 25కోట్ల విలువజేసే 1048 గజాల ప్రభుత్వ స్థలాన్ని షేక్�
ప్లాస్టిక్ సర్జరీ జాతీయ సదస్సులో ఉస్మానియా ప్రొ॥ డాక్టర్ లక్ష్మీ పలుకూరి సిటీబ్యూరో, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): కాలిన గాయాలకు గురైన బాధితులకు చికిత్స అందించడం, సాధారణ సర్జరీలు చేయడంపై పీజీ చేసిన ప్రతి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన బాషను మార్చుకోవాలని లేనిచో ప్రజలు తగిన బుద్ధిచెబుతారని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి తెలిపారు.
వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు శుభవార్త. ఈ-చలానా జారీ అయి జరిమానా చెల్లించని వారికి భారీ రాయితీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పేదలు, మధ్యతరగతి వారి ఆర్థిక స్థితిగతులతోపాటు బకాయిల చిట్టా ఏటా పె�
జనం కోసం తపించే ఓ మహానేత తలపు తిరుగులేని సంకల్పమైంది. అపర భగీరథుడి కోరిక మన్నించి గోదావరి ఎదురు నడిచి వచ్చింది. అమాంతం ఎత్తుకు ఎగిసి నదిలేని చోట నడి సంద్రమై నిలిచింది.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో దళిత బంధుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వ
ఆశ వర్కర్ల ఆశలు నెరవేరాయి.. పనిచేయని వ్యక్తిగత సెల్ఫోన్తో పడ్డ ఇబ్బందులన్నీ తొలగిపోయాయ్.. తెలంగాణ ప్రభుత్వమే స్వతహాగా ముందుకొచ్చి ఆశ వర్కర్లకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందించింది.