ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధ్దీకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 58, 59 కింద దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమయింది. షేక్పేట, ఖైరతాబాద్ మండలాల పరిధిలోని బస్తీల�
ఒకే పోలిక.. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే.. జిరాక్స్ టూ జిరాక్స్, ఒకే డ్రెస్.. ఇట్లా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పవచ్చు.
ప్రతి విద్యార్థి సరైన మార్గంలో నడిచేందుకు ఇంటర్మీడియట్ చదువును సరైన వేదికగా ఎంచుకోవాలని, ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిం�
రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని మూడో వార్డు మడ్ఫోర్ట్ గాంధీనగర్, శ్రీరాంనగర్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద సోమవార
పెరుగుతున్న సైబర్, ఆర్థిక నేరాలను నియంత్రించేందుకు దర్యాప్తు వ్యూహాలను పునర్ వ్యవస్థీకరిస్తూ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సమర్థవంతంగా పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీస్ అధికా�
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్ఆర్నగర్, బీకేగూడలోని నివాసితుల సంక్షేమ సంఘాలను కలుపుకుని ఫ్రాబ్స్ (ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఇన్ బీకేగూడ, ఎస్ఆర్నగర్, సనత్నగర్) సంస్థ చేసిన కృ
ఎన్సీసీలో శిక్షణ పొందిన ఎంతోమంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో దేశానికి సేవలందిస్తుండడం గర్వకారణమని ఎన్సీసీ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ పేర్కొన్నా�
సీనియర్ సిటిజన్లకు జీహెచ్ఎంసీ అందిస్తున్న ‘బూస్టర్' వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి, ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ సూచించారు. ఇంటినుంచి రాలేనివారు సమాచారం ఇస్తే
తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) యువ శాస్త్రవేత్త డాక్టర్ బైరోజు నవీన్కుమార్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందిడు. చెంగిచర్లలోని తన నివాసంలో అకాల మరణం పొందారు.
సికింద్రాబాద్ పరిధిలో లాలాపేట, తుకారాంగేట్ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నిధుల కొరత ఎదురుకాకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు.
గ్రేటర్వ్యాప్తంగా రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు సంయుక్త కార్యాచరణ ప్రారంభమైంది. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్పై మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టిసారించి శాస్త్రీయ వేగ విధానాన్ని నిర్ధారించారు.
మరో నెల రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది. జరిమానాలు, జప్తుల నుంచి మినాహాయింపు పొందటంతో పాటు బకాయిలు చెల్లింపునకు జీహెచ్ఎంసీ సదావకాశాన్ని కల్పించింది.