వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గతేడాది అనుభవాలు పునరావృతం కాకుండా వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించి నాలాల అభివృద్ధి పనులను
డివిజన్ పరిధిలోని మధురానగర్లో ఉన్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ (స్టేట్హోం) ప్రాంగణంలో ఉన్న దుర్గబాయి దేశ్ముఖ్ మహిళల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు తొలిసారిగ�
ఫిలింనగర్ నుంచి కొత్తచెరువు వైపు వెళ్లేరోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ సుందరీకరణ పనులు తుది చేరుకున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన రీతిలో సెంట్రల్మీడి�
సమాజానికి సేవ చేయాలనే ఉన్నతమైన భావాలు కలిగిన వారే సివిల్ సర్వీసులోకి రావాలని యువతకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి సూచించారు. ధనార్జనే ధ్వేయం అనుకుంటే ఇతర వ్యాపాకాలు చూసుకోవాలని ఆయన
ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్లో బుధవారం ‘అక్షయపాత్ర’ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథ�
వైద్యపరంగా ఎటువంటి అత్యావసర పరిస్థితులు తలెత్తినా, ఆశవర్కర్లు తమ ఆరోగ్యాలను కూడా ఫణంగా పెట్టి చేస్తున్న వైద్య సేవలు వెలకట్టలేనివని సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి అన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి, అమ్మల సంఘం అధ్యక్షురాలు పద్మకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆమె భౌతికకాయాన్ని సనత్నగర్ జెక్కాలనీల
కేంద్ర రక్షణ శాఖ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను విడుదల చేయించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఈవో అజిత్రెడ్డిని ఎమ్మెల్యే సాయన్న కోరారు.
పశువుల నుంచి అధిక లీటర్లలో పాలు సేకరించేందుకు ఇచ్చే ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న ఇద్దరిని రాచకొండ మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
రాష్ట్రంలో రోగులకు సేవలందించడంలో ఆశ కార్యకర్తల నిబద్ధత ఎంతో గొప్పదని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. వారు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవలు తీసుకుంటుందన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చే జాతీయ స్థాయి ఫెలోషిప్లను తగ్గించారని ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్ మండిపడ్డారు.