ప్రజల ఆరోగ్యం కోసం ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 156 కాలనీలు, బస్తీల్లో 43,441 ఇండ్లు ఉన్నాయి.
ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఆదివారం షేక్పేట్ డివిజన్ లక్ష్మీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దు�
డివిజన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం అల్లాపూర్ డివిజన్ పరిధి రాజీవ్గాంధీనగర్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్
ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరిస్తున్నామని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి.రాజు అన్నారు. ఆదివారం సర్కిల్ కార్యాలయంలో అధికారులు పది ఇండ్ల ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరించారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.
విద్యార్థులు కొత్త ఆలోచనలతో సమాజ ప్రగతిలో భాగస్వాములు కావాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ ఉప్పల శివకుమార్ పిలుపునిచ్చారు. వైశ్య హాస్టల్ ట్రస్ట్బోర్డు, వైశ్యహాస్టల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హాస్ట