హెచ్ఎండీఏలో ప్రత్యామ్నాయ వనరులు పెంచేందుకు ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో పెట్టుబడులు పెట్టి టౌన్షిప్ల నిర్మాణం చేపట్టి ఆదాయాన్ని సృష్టించాలని డిప్యూటి సీఎం భట్టివిక్రమార ఆదేశించా�
గుజరాత్లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయం ఆవరణలోని పలు ఇండ్లు, వందలాది గుడిసెలు, తాత్కాలిక నిర్మాణాలపైకి ఆ రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ బుల్డోజర్లను పంపింది.
జిల్లాలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా, కబ్జాలు కాకుండా రక్షించడంపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టి సారించారు. జిల్లాలో ఉన్న భూముల విలువ కోట్లలో ఉంది.
వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని, జీవో 55ను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు మరోమారు �
వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించొద్దని, భూములను కేటాయిస్తూ ఇచ్చిన జీవో నంబర్-55ను ప్రభుత్వం వెంట నే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాలయ ఝాన్సీ డిమాండ్ చేశారు.
ఫార్మాసిటీని రద్దు చేస్తే తిరిగి ఆ భూములను రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఎమ్మ�
Ayodhya International Airport | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Ayodhya International Airport) ప్రధాని మోదీ ఈ నెల 30న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. రన్వేపై ఒక విమానం ల్యాండ్ అయ్యింద
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసి ఏడేండ్లు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నామని మోదీ సర్కార్ చెబుతున్నప్పటికీ, దేశంలో నగదు వినియోగం ఇంకా భారీగానే ఉన్నది.
కాలంగాక ఎంతోమంది రైతులు తమ భూములమ్ముకొని వలసబాట పట్టిన రోజులను తెలంగాణ ఎన్నో చూసింది. కానీ, రైతులు ‘ఈ భూమి అమ్మబడదు’ అనే బోర్డులు పెడుతరని, ఇలాంటి రాతలు రాస్తరని తెలంగాణ ఊహించిందా? కానీ, అవి నిజమవుతున్నయి
G20 Summit | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. భారత్ అధ్యక్షతన ఈ నెల 9, 10న జరుగనున్న జీ20 సమ్మిట్ (G20 Summit) లో పాల్గొనేందుకు 80 ఏండ్�
Dharani | ప్రభుత్వం ధరణిలో కొత్త మాడ్యూల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇద్దరు వ్యక్తుల మధ్య భూమి బదలాయించుకునేందుకు ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్సేంజ్' పేరుతో అవకాశాన్ని కల్పించింది. టీఎం-35 కింద ఈ మాడ్యూల్ను ప్రవ
రంగారెడ్డి జిల్లా షేక్పేటలోని సర్వే నంబర్ 403లో 4.18 ఎకరాల భూమిని 2021లో రెడ్ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపి ణీ కార్యక్రమం ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నది. గోండువీరుడు కుమ్రంభీం పుట్టి న గడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్�