కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసి ఏడేండ్లు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నామని మోదీ సర్కార్ చెబుతున్నప్పటికీ, దేశంలో నగదు వినియోగం ఇంకా భారీగానే ఉన్నది.
కాలంగాక ఎంతోమంది రైతులు తమ భూములమ్ముకొని వలసబాట పట్టిన రోజులను తెలంగాణ ఎన్నో చూసింది. కానీ, రైతులు ‘ఈ భూమి అమ్మబడదు’ అనే బోర్డులు పెడుతరని, ఇలాంటి రాతలు రాస్తరని తెలంగాణ ఊహించిందా? కానీ, అవి నిజమవుతున్నయి
G20 Summit | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. భారత్ అధ్యక్షతన ఈ నెల 9, 10న జరుగనున్న జీ20 సమ్మిట్ (G20 Summit) లో పాల్గొనేందుకు 80 ఏండ్�
Dharani | ప్రభుత్వం ధరణిలో కొత్త మాడ్యూల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇద్దరు వ్యక్తుల మధ్య భూమి బదలాయించుకునేందుకు ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్సేంజ్' పేరుతో అవకాశాన్ని కల్పించింది. టీఎం-35 కింద ఈ మాడ్యూల్ను ప్రవ
రంగారెడ్డి జిల్లా షేక్పేటలోని సర్వే నంబర్ 403లో 4.18 ఎకరాల భూమిని 2021లో రెడ్ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపి ణీ కార్యక్రమం ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నది. గోండువీరుడు కుమ్రంభీం పుట్టి న గడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్�
జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యకు పరిష్కా రం లభించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా పోడు రైతు ల నుంచి గతేడాది దరఖాస్తులు స్వీకరించింది. క్షేత్రస్థాయిలో భూములను అటవీ, రెవెన్యూ, గిరిజన శాఖల అధిక�
తక్కువ పెట్టుబడితో లక్షలు ఎలా సంపాదించాలను కుంటున్నారా.. అయితే మీరు కోడేరుకు తక్కువ ధరలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి రంగులతో కూడిన ఓ బోర్డును పెట్టండి.
ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మించుకొన్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంగళవార�
తన ఆస్తులకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు (BJP MLA Raghunandan rao) చేసిన ఆరోపణలు నిరాధరమైనవని, ఖండిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. అసలు ఆర్డీఎస్ కాలువ (RDS Cannal) ఎక్కడుందో తెలుసా అని రఘునం�
తెలంగాణ పర్యాటకశాఖ లీజు నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు చేపట్టి, సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
కాలుష్యం లేని ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించాలని చూస్తే తగిన
కేంద్ర ప్రభుత్వానికి నిరుపేద ప్రజల పట్ల ప్రేమ ఉంటే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం 800 ఎకారాల పైచిలుకు ఉన్న ఐడీపీఎల్ భూముల్లో 400 ఎకరాలు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ �