‘మా భూములు మాగ్గావాలే’ అంటూ లగచర్లలో లంబాడీ బిడ్డల లడాయి మట్టిబిడ్డల పంతానికి అద్దం పట్టింది. భూమి కోసం జరిగిన అన్ని పోరాటాల్లో భూమిపుత్రులే గెలిచారు తప్ప, రాజ్యం ఎన్నడూ పైచేయి సాధించలేదు. ఉన్న ఊరు కన్న �
కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను అక్రమంగా లాక్కుంటూ ఫార్మా కంపెనీని అక్కడకు తీసుకొచ్చే ప్రయత్నంలో వందల కోట్లు చేతులు మారినట్టు అనుమానంగా ఉందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ఫార్మ�
ఢిల్లీకి వచ్చి చెబుతున్నాం.. ప్రాణాలు పోయినా ఫార్మా కంపెనీలకు మా భూములు ఇచ్చేది లేదు అని లగచర్ల బాధిత కుటుంబాలు తేల్చిచెప్పాయి. తమ గ్రామాలు, తండాల్లో పోలీసుల అరాచకాలు, దాడులపై జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మనవ
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామ సర్వే నంబర్ 312లో ప్రభుత్వం ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు యత్నిస్తున్నది. దీంతో ఈ విషయమై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాము ఎన్నో ఏండ�
తాము సాగు చేసుకుంటున్న భూముల జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదని తర్నికల్ రైతులు హెచ్చరించారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ పరిసరాల్లో ఉన్న భూముల్లోకి శనివారం గ్రామానికి చెం�
‘మాకు అభివృద్ధి వద్దు.. ఈ సీఎం రేవంత్రెడ్డి అసలే వద్దు.. మా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎన్ని మీటింగ్లు పెట్టినా బహిష్కరిస్తాం’ అని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల ఫార్మా భూబ
ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో వివాదాస్పద భూములపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మేరకు హెచ్ఎండీఏ వద్ద ఉన్న భూముల్లో కోర్టు వివాదాలు, ఆక్రమణల జాబితాను సిద్ధం చేసేందుకు హెచ్ఎండీఏ అధికా�
‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో తమ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లాన్ విఫలమైంది. ఫార్మాసిటీని రద్దు చేసి.. ఫ్యూచర్ సిటీ పేరుతో దాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చి, �
RRR Alignment | అజలాపురం... దశాబ్దమున్నర కిందటివరకు సమైక్య రాష్ట్రంలో ఈ గ్రామం పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి. చైతన్యానికి పెట్టింది పేరుగా ఉన్న ఈ గ్రామం అనతికాలంలోనే మావోయిస్టులకు అడ్డాగా మారింది. కమ్యూనిస్ట�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ ప్రభావం రాష్ట్ర ఖజానాపైనా పడింది. బుల్డోజర్లు, కూల్చివేతల భయానికి ఇండ్ల కొనుగోళ్లు తగ్గిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది.
ప్రభుత్వ భూములను కాపాడటంలో అధికారులు విఫలమవుతున్నారు. గుడిమల్కాపూర్ గ్రామం, లక్ష్మీనగర్ ఖాదర్బాగ్లోని సర్వే నంబర్ 281లో ఉన్న 16 గుంటల ప్రభుత్వ బావి (జీవెల్) స్థలం కబ్జాకు గురైంది.
కొండపోచమ్మ కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు గత 26 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధుల్లో భూముల డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల దందాపై సమగ్ర విచారణ చేసి, రెండు రోజుల్లో నివేదిక సమర్పిం�