‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో తమ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లాన్ విఫలమైంది. ఫార్మాసిటీని రద్దు చేసి.. ఫ్యూచర్ సిటీ పేరుతో దాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చి, �
RRR Alignment | అజలాపురం... దశాబ్దమున్నర కిందటివరకు సమైక్య రాష్ట్రంలో ఈ గ్రామం పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి. చైతన్యానికి పెట్టింది పేరుగా ఉన్న ఈ గ్రామం అనతికాలంలోనే మావోయిస్టులకు అడ్డాగా మారింది. కమ్యూనిస్ట�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ ప్రభావం రాష్ట్ర ఖజానాపైనా పడింది. బుల్డోజర్లు, కూల్చివేతల భయానికి ఇండ్ల కొనుగోళ్లు తగ్గిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది.
ప్రభుత్వ భూములను కాపాడటంలో అధికారులు విఫలమవుతున్నారు. గుడిమల్కాపూర్ గ్రామం, లక్ష్మీనగర్ ఖాదర్బాగ్లోని సర్వే నంబర్ 281లో ఉన్న 16 గుంటల ప్రభుత్వ బావి (జీవెల్) స్థలం కబ్జాకు గురైంది.
కొండపోచమ్మ కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు గత 26 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధుల్లో భూముల డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల దందాపై సమగ్ర విచారణ చేసి, రెండు రోజుల్లో నివేదిక సమర్పిం�
రాచకొండ గుట్టల్లో భూ మాయ కొనసాగుతున్నది. దశాబ్దాల కిందటే అమ్ముడుపోయిన భూములకు మళ్లీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మ్యుటేషన్ కాకపోవడాన్ని ఆసరాగా చేసుకొని రియల్ దళారులు కొండలు, గుట్టల్లో కాసుల పంట పం
Kriti Sanon | సినీతారల తళుకులు కెరీర్ పీక్లో ఉన్నంత కాలమే! అందుకే తమకంటూ గుర్తింపు సంపాదించుకున్నాక వారి సంపాదనలో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా మార్చుకుని భవిష్యత్తుని భద్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు.
మాకున్న ఐదెకరాల భూమి ట్రిపుల్ఆర్ రోడ్డులో పోతున్నదని రందివట్టుకున్నది. మొత్తం పొలం రోడ్డులో పోతే మా గతి ఏంగావాలె? మేమెట్ల బతకాలె? భూమికి భూమి ఇచ్చి న్యాయంజెయ్యిండ్రి సారూ
ఒక రిజిస్ర్టేషన్ చేయించుకోవాలంటే కష్టాలనేకం ఉంటాయి. భూములు, ఇండ్లు, ప్లాట్లకు సంబంధించిన రిజిస్ర్టేషన్లు ఎక్కువగా జరుగుతాయి. వీటికి తోడు రుణాలిచ్చే క్రమంలో మార్టిగేజ్లు సైతం అధికంగానే ఉంటాయి. ఇలా ఒక�
గుజరాత్లోని ముంద్రాపోర్టు సమీపంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీకి కట్టబెట్టిన 108 హెక్టార్ల పచ్చిక భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నవీనల్ గ్రామస్థుల అలుపెర
మేడ్చల్ -మలాజిగిరి జిల్లా, దుండిగల్ -గండిమైసమ్మ మండలం, బౌరంపేటలో కోట్లాది రూపాయల విలువైన పదెకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తీసుకున్న చర్యలు ఏమిటో తెలపాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన�
వ్య వసాయం పేరిట కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని అటవీ శాఖ మంత్రి కొం డా సురేఖ హెచ్చరించారు. శనివారం సచివాలయంలో ఆమె పోడు భూములపై సమీక్షించారు.
ఊరి పొలిమేరలో ఓ స్థలం. అక్కడ గడ్డి కోస్తూ కనిపించాడో వ్యక్తి. ‘ఇక్కడ గడ్డి కోస్తున్నావూ, ఎవరు నువ్వూ?! అంటే.. ‘ఫలానా రావుగారి స్థలం కదండీ ఇది.. ఆయనకు నేను డబ్బులిచ్చి, ఈ జాగాలో గడ్డి నాటుకున్నా..’ అని సమాధానం ఇ�