జిల్లాలో పలువురు రెవెన్యూ అధికారులు బరితెగిస్తున్నారు. పలు మండలాల రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిపోతున్నాయి. రూ. కోట్ల విలువైన భూములను గుట్టుచప్పుడు కాకుండా ఇతరుల పేరిట మార్చుతూ
జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన లగచర్ల రైతుల తిరుగుబాటు తర్వాత కూడా రేవంత్ సర్కార్ వారి భూములను వదిలేలా కనిపించడంలేదు. రైతుల్లో ఆగ్రహం చల్లారకముందే మరోసారి భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫార్మ�
నారాయణపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులను ఆదుకోవాలని, వెంటనే పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. మూడు నెలల్లోగా చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణ
‘ఫోర్త్సిటీ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఒకవేళ బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణాత్యాగాలకైనా సిద్ధమే’ అని బాధిత రైతులు తెగేసి చెప్పారు.
Scientific Payload Balloon | సైంటిఫిక్ రీసెర్చ్ పేలోడ్ ఉన్న పెద్ద బెలూన్ ఒక గ్రామంలో పడింది. దీనిని చూసి అక్కడి జనం భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో
Chinna Kaleshwaram | రైతుల భూములను బలవంతంగా గుంజుకుంటే ఊరుకునేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. మెరుగైన పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకుంటే రైతుల గతేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్ర�
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులను శాసన మండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. బాధితులకు న్యా యం జరిగే వరకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. శనివారం ఆయన �
గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు తమ భూములు ఇచ్చేదిలేదని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సాకిబండ తండా రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్ప
Drone Lands In Jail | ఉగ్రవాదులను ఉంచిన జైలు వద్ద డ్రోన్ ల్యాండ్ అయ్యింది. కెమెరాలున్న దీనిని 8 రోజుల తర్వాత భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ జైలులోని భద్రతా ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తాయి.
రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో ప్రభు త్వం తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుపై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భూములిచ్చే ప్రసక్తే లేదని సర్వేను అన్నదాత లు అడుగడుగునా అడ్డుకు�
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి కంట పడితే ఎలాంటి భూములైనా ఖతం కావాల్సిందే. సెటిల్మెంట్లలో ఆరితేరిన ఆయన దందాల స్టయిలే వేరు. బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడం ఆ లీడర్ నైజ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బద్నాం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతున్నది. ప్రజల కోసం నిత్యం ప్రశ్నించే గొంతును నొక్కేందుకు అడ్డదారుల్లో వెళ్తు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని సర్వేనెంబర్ 329 ఖాళీ జాగాల కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వారం రోజులుగా వచ్చిన వరుస కథనాలు అక్షర సత్యాలుగా అధికారులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామంలోని ‘ఆ 52 ఎకరాల భూమి ప్రభుత్వానిదే..’ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు.
Hyderabad | షేక్పేట మండల పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నం.14లో సుమారు రూ.100కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు మరోసారి కబ్జాదారులు చేస్తున్న ప్రయత్నాలపై ‘నమస్తే తెలంగాణ’లో ‘ఖరీదైన స్థలంప