తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత, 1980లలో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది. దీంతో గ్రామాల్లో ఉన్న భూస్వాములు, జాగీర్దారులు, దేశ్ముఖ్లు తమ తమ భూములను వదిలేసి పట్టణాలకు వలసపోయారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్
హుజురాబాద్, ఏప్రిల్ 2 : పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో హెచ్సీయూ సంఘటనలో అక్రమ అరెస్టులను ఖండిస్తూ బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములను అధికారులు బుధవారం నుంచి రీ సర్వే చేయనున్నారు.
హైదరాబాద్ నగరంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూములకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోయింది. అన్ని సౌలతులతో డెవలప్ చేసిన ప్లాట్లను కూడా విక్రయించలేకపోతుంది. దీనికి మార్కెట్లో నెలకొని ఉన్న సందిగ్ధ పరిస్థ�
రంగారెడ్డి జిల్లా కడ్గాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములిచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. కడ్తాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఇది వరకే రెవెన్యూ అధికారులు సర్వే నిర్�
గత ప్రభుత్వాలు నిరుపేదలకు సాగు చేసుకుని బతికేందుకు సీలింగ్, అసైన్డ్ పట్టాలు, ప్రభుత్వ భూములను ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక రైతులందరినీ ఆదుకోవాలన్న సదుద్దేశంతో రైతుబంధు పథకాన
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద మంజూరైన నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురం ప్రాజెక్టు ముంపు బాధితులు ఆదివారం ప్రాజెక్టు పను
ఫార్మాసిటీ భూబాధితులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని ఫార్మాసిటీ భూ వ్యతిరేక పోరాట సమితి సమన్వయకర్త కావుల సరస్వతి, రైతులు తెలిపారు. మంగళవారం
భారత్మాల హైవేలో పోతున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్వాసితులు గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారుల కార్యాలయాన్ని ముట్టడించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గూడెబల్లూరు నుంచి
జిల్లాలో పలువురు రెవెన్యూ అధికారులు బరితెగిస్తున్నారు. పలు మండలాల రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిపోతున్నాయి. రూ. కోట్ల విలువైన భూములను గుట్టుచప్పుడు కాకుండా ఇతరుల పేరిట మార్చుతూ
జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన లగచర్ల రైతుల తిరుగుబాటు తర్వాత కూడా రేవంత్ సర్కార్ వారి భూములను వదిలేలా కనిపించడంలేదు. రైతుల్లో ఆగ్రహం చల్లారకముందే మరోసారి భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫార్మ�
నారాయణపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులను ఆదుకోవాలని, వెంటనే పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. మూడు నెలల్లోగా చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణ
‘ఫోర్త్సిటీ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఒకవేళ బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణాత్యాగాలకైనా సిద్ధమే’ అని బాధిత రైతులు తెగేసి చెప్పారు.
Scientific Payload Balloon | సైంటిఫిక్ రీసెర్చ్ పేలోడ్ ఉన్న పెద్ద బెలూన్ ఒక గ్రామంలో పడింది. దీనిని చూసి అక్కడి జనం భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో
Chinna Kaleshwaram | రైతుల భూములను బలవంతంగా గుంజుకుంటే ఊరుకునేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. మెరుగైన పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకుంటే రైతుల గతేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్ర�