అక్రమంగా తమ వ్యవసాయ భూమిలో రాత్రి సమయంలో రాళ్లు పోసిన వారిపై చట్యారీత్యా చర్యలు తీసుకోవాలని కనగల్ మండలం రేగట్టె గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఉడతల పార్వతమ్మ,యాదగిరి తెలిపారు.
ఏండ్ల నుంచి సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వీర్నపల్లి మండలం రంగంపేటలో గురువారం ఉద్రిక్తత నెలకొంది.పట్టాలు లేని పోడు భూముల్లో రెండోరోజు సర
జమ్మికుంట పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వారు. వీరి పేర్లు వరుసగా ఇనుగాల రాణి భర్త రవి, ఎరబాటి సుజాత భర్త సుధాకర్, కాసర్ల శారద భర్త శ్రీనివాస్, బిజిగిరి లక్ష్మి భర్త శంకర్. కుటుంబ పెద్దలైన వారి భర్తలు వివిధ
క్రాప్లోన్లు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో వారి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. బాధిత రైతుల పేరిట ఏకంగా నోటీసులను జారీ చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇరిగేషన్ భూములను కబ్జా, చెరువుల తవ్వకంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఎట్టకేలకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు.
ఫార్మాసిటీని రద్దుచేస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డ�
45 ఏండ్ల నుంచి పోడు భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, మా భూములను లాక్కోవద్దని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇటిక్యాల గ్రామ శివారులో దాదాపు 78 ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 మంది �
సాదాబైనామాల క్రమబద్ధీరణ కొందరికి మోదం. మరికొందరికి ఖేదం కానుంది. క్రమబద్ధీకరణలో గందరగోళం నెలకొంది. మూడేండ్ల కింద దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. కొత్తగా అప్లికేషన్ పెట్టుకో�
రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ పాలన పిడుగుపాటుగా మారింది. లావాదేవీలు పడిపోయి ఏడాదిన్నర కాలంలోనే దివాలా తీసే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగనంతగా రాబడి క్షీణిం�
ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని రాచులూరు రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, భూసేకరణ అధికారి రాజు, తాసిల్�
భారీగా పెట్టుబడులు తెస్తున్నట్టు, పారిశ్రామికరంగానికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం పదేపదే చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. గత సంవత్సరకాలంగా పరిశ్రమల కోసం భూముల కే
తమ భూముల్లో మొక్కలు నాటొద్దని పేర్కొంటూ బుధవారం ఉట్నూర్ ఫారెస్ట్ కార్యాలయం ఎదుట గంగాపూర్, దంతన్పల్లి, బీర్సాయిపేట్కు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జాడి లింగన్న, దుర్గం మల్లయ్య, గంగన్న, �
కొన్నేండ్లుగా తమ భూములకు పట్టాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలతోపాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయోజనాలు అందక తీవ్రంగా నష్ట పోతున్నామని, భూ భారతి చట్టం ద్వారా నైనా తమ భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్ట�
దేశంలోని చౌడు భూముల్లో ఇక బంగారు పంటలు పండించవచ్చని కాసా చైర్మన్ ఆర్ఎస్ పరోడా అన్నారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ వర్సిటీ రైస్ రీసెర్చ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన 60వ డైమండ్ జూబ్లీ ఆన్సర్ రైస్ రీస�