నగరంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నది. ఒకప్పుడు ఎకరం వంద కోట్లకు అమ్ముడైన భూములు కూడా ఇప్పుడు అడ్డికి పావు శేరు లెక్కన విక్రయిస్తామంటూ వ్యాపారులు రోడ్డెక్కుతున్నా.. కొనుగ
ఫార్మాసిటీ భూసేకరణలో అవార్డు జారీ చేసిన భూములు తమ స్వాధీనంలో ఉన్నాయంటూ ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి ఓ దినపత్రిక ద్వారా చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వ
భూములను రక్షించేందుకే భూ భారతిని తీసుకొచ్చామని రెవెన్యూ సదస్సుల్లో ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హక్కుదారుల భూములను కొందరు అధికారులతో చేతులు కలిపి అన్యాక్రాంతం చేస్తూ అసలుకే ఎసరు పెడుతు�
వారిది నిరుపేద మైనార్టీ కుటుంబం.. ఎవరూ పెద్దగా చదువుకోలేదు.. మాఫీ ఇనాంగా వచ్చిన భూమిని కౌలుకు ఇచ్చి ఉపాధి కోసం హైదరాబాద్కు వలస పోయారు.. ధరలు పెరగడంతో ఆ భూములపై ఓ రియల్టర్ కన్నుపడింది.. సదరు నిరుపేద మైనార్�
ప్రజా పాలనలో ఇదేమి గోస అని.. అన్నం పెట్టే రైతులపై దాష్టీకం తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి అన్నారు. దాదాపు 70 ఏండ్లుగా భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయ
పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 1072 భూములపై అధికారులు ప్రజాప్రతినిధులు కన్నేశారు. గతంలో గ్రామ ప్రజల అవసరాలకు కేటాయించిన భూములను హద్దులను శిథిలం చేస్తూ అదే ప్రజా అవసరాలపేరుతో మర�
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం పట్టా భూములు ఇవ్వని రైతుల భూముల జోలికి వెళ్లబోమని చెప్పిన అధికారులు ఆ రైతులకు ఫార్మా ప్లాట్లు ఎందుకు ఇస్తున్నారని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి ప్రశ్నించా
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైన సరే..ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడే విధంగా మాత్రం ప్రభుత్వ భూములు కేటాయించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది.
భూముల్లో బండరాళ్లు.. రప్పలు.. చెట్ల పొదలను తీసేసి తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్నాం. అలాంటి భూములను కాంగ్రెస్ సర్కా ర్ గుంజుకోవడం తగదు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే మాకు కన్నీళ్లను మిగు ల్చుతు న�
Collector Santosh | భారత్ మాలా రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరంగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
కోస్గి మండలంలోని తొగాపూర్-పోతేపల్లి గ్రామాలను కలుపుతూ వేస్తున్న కొత్త రోడ్డు ప్రభుత్వం రైతుల మధ్య వివాదానికి దారి తీసింది. కొం దరి స్వార్థం కోసం ఇక్కడ లేని రోడ్డును వేస్తూ తమ పొ లాలను లాక్కుంటున్నారని
కరీంనగరంలోని రేకుర్తి రెవెన్యూ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ప్రొహిబిటెడ్ ఏరియాలోని స్థలాలు, ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఫిర్యాదులతో కలెక్టర్ ఆదేశాల మేరకు యంత్రాంగం ర�
గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని సుమారు 240 సర్వే నెంబర్లలో భూముల రిజిస్ట్రేషన్ అధికారులు నిలిపివేశా. నిషేధిత సర్వే నెంబర్లలోని భూ�
జిల్లాలోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన వేలాది ఎకరాలపై ప్రభుత్వం కన్నేసింది. ఎన్నో ఏండ్లుగా ఆ భూములను సాగు చేసుకుని జీవిస్తున్న బక్క రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే నోటిఫికేషన్లు జా�