Telangana | ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని కాళ్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం ఆందోళన బాట పట్టారు. కాళ్లాపూర్ నుంచి పరిగిక
Air India London flight U-turn | లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మార్గమధ్యలో యూటర్న్ తీసుకున్నది. సాంకేతిక లోపం కారణంగా సౌదీ గగనతలంలో వెనక్కి మళ్లింది. ఏడు గంటలు ప్రయాణించిన ఆ విమానం తిరిగి ఢిల్లీకి చేరుకున్నది.
కోట్ల రూపాయలు విలువ చేసే గైరాన్ భూములు మాయమయ్యాయి. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో పేదలకు సంబంధించిన భూములను పెద్దలు చెరబట్టారు. కొందరు పెద్దలు ఈ భూములను తమ అనుచరుల పేరిట మార్చుకుని, ఆ తర్వాత రియల్
సంగారెడ్డిలో రూ.50 కోట్ల విలువైన భూమికి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఎసరు పెట్టింది. పేదలకు కేటాయించిన భూమిని అడ్డదారిలో సొంతం చేసుకుని రియల్ వెంచర్ వేసేందుకు సిద్ధ్దమవుతున్నది. ఇది తెలిసిన పేదలు తమ భూమిని ద
‘కేరళ ఎన్నికల పన్ను’ కోసం ముఖ్యనేత, కీలక నేతలు ఏ అవకాశాన్నీ వదలడం లేదట. అతి తక్కువ సమయంలో కోట్లు కుమ్మరించే మార్గాలను అన్వేషిస్తున్న పెద్దల కన్ను తాజాగా భూములపై పడినట్టు సమాచారం.
కాకతీయ యూనివర్సిటీ భూముల్లోని సీఆర్పీఎఫ్ భూములను వెనక్కి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేయూ కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
మూసీ సుందరీకరణకు భూములను స్వాధీనం చేసుకుంటామని రాజేంద్రనగర్ డివిజనల్ అధికారి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండిపేట, రాజేంద్ర
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో ఎక్కడ భూములు కనిపించినా..ఇష్టానుసారంగా లాక్కుంటున్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ భూములను చెరబడుతూ కొల్లగొడుతున్నారు. ఇప్పటికే గ్రే
ఎలివేటెడ్ కారిడార్ విషయంలో భూములు కోల్పోతున్న వందలాది మంది భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారు ఆటలాడుతున్నది. భూపరిహారం తేల్చకుండా, టెండర్లో పేర్కొన్నట్లుగా ప్రాజెక్టు వెడల్పును తగ్గించకుండా భూస�
ఫ్యూచర్సిటీ కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. ఫ్యూచర్సిటీ కోసం చేపట్టే భూ సేకరణపై రెవెన్యూ అధికారులు సర్పంచ్ వెన్నెల అధ్యక్ష
పరిహారం తేల్చేవరకు అసైన్డ్ భూములను తీసుకోవద్దని రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి చౌరస్తా వద్ద రైతులు, గ్రామస్తులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
పైసా పైసా కూడబెట్టి కాస్త భూమి కొనుక్కుంటే.. ప్రభుత్వ స్థలమంటూ హైడ్రా తమ భూములను అన్యాయంగా ఆక్రమించుకుందని దివ్యానగర్ ఫేస్-1 ప్లాట్ల యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు.