ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని రాచులూరు రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, భూసేకరణ అధికారి రాజు, తాసిల్�
భారీగా పెట్టుబడులు తెస్తున్నట్టు, పారిశ్రామికరంగానికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం పదేపదే చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. గత సంవత్సరకాలంగా పరిశ్రమల కోసం భూముల కే
తమ భూముల్లో మొక్కలు నాటొద్దని పేర్కొంటూ బుధవారం ఉట్నూర్ ఫారెస్ట్ కార్యాలయం ఎదుట గంగాపూర్, దంతన్పల్లి, బీర్సాయిపేట్కు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జాడి లింగన్న, దుర్గం మల్లయ్య, గంగన్న, �
కొన్నేండ్లుగా తమ భూములకు పట్టాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలతోపాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయోజనాలు అందక తీవ్రంగా నష్ట పోతున్నామని, భూ భారతి చట్టం ద్వారా నైనా తమ భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్ట�
దేశంలోని చౌడు భూముల్లో ఇక బంగారు పంటలు పండించవచ్చని కాసా చైర్మన్ ఆర్ఎస్ పరోడా అన్నారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ వర్సిటీ రైస్ రీసెర్చ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన 60వ డైమండ్ జూబ్లీ ఆన్సర్ రైస్ రీస�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంతూరుకు వేస్తున్న నాలుగులేన్ల రోడ్డు రైతులకు కన్నీరుతెచ్చి పెడుతున్నది. భూసేకరణ చేయకుండా, రైతులను ఒప్పించకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా మొదలు పెట్టిన రహదా�
కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో సర్వే నంబర్ 19లో చేపడుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సోమవారం పట్టణంలోని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్కు రైతులు వినతిపత్రాలను అ�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం మక్తల్ మండలం కాట్రేవుపల్లిలో చేస్తున్న భూసేకరణను తమ భూములు మినహాయించాలని కోరుతూ గురువారం నారాయణపేట కలెక్టరేట్కు చేరుకొన్న రైతులు కలెక్టర్ సిక్తాపట్నాయక్క�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని రంజోల్ గ్రామంలోని కబ్జాకు గురైన రామ మందిర భూమిని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం రంజోల్ గ్రామానికి చెందిన రామ మందిరంలో ఎవరు పూజ చేస్తారో �
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత, 1980లలో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది. దీంతో గ్రామాల్లో ఉన్న భూస్వాములు, జాగీర్దారులు, దేశ్ముఖ్లు తమ తమ భూములను వదిలేసి పట్టణాలకు వలసపోయారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్
హుజురాబాద్, ఏప్రిల్ 2 : పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో హెచ్సీయూ సంఘటనలో అక్రమ అరెస్టులను ఖండిస్తూ బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములను అధికారులు బుధవారం నుంచి రీ సర్వే చేయనున్నారు.
హైదరాబాద్ నగరంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూములకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోయింది. అన్ని సౌలతులతో డెవలప్ చేసిన ప్లాట్లను కూడా విక్రయించలేకపోతుంది. దీనికి మార్కెట్లో నెలకొని ఉన్న సందిగ్ధ పరిస్థ�