ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంతూరుకు వేస్తున్న నాలుగులేన్ల రోడ్డు రైతులకు కన్నీరుతెచ్చి పెడుతున్నది. భూసేకరణ చేయకుండా, రైతులను ఒప్పించకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా మొదలు పెట్టిన రహదా�
కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో సర్వే నంబర్ 19లో చేపడుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సోమవారం పట్టణంలోని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్కు రైతులు వినతిపత్రాలను అ�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం మక్తల్ మండలం కాట్రేవుపల్లిలో చేస్తున్న భూసేకరణను తమ భూములు మినహాయించాలని కోరుతూ గురువారం నారాయణపేట కలెక్టరేట్కు చేరుకొన్న రైతులు కలెక్టర్ సిక్తాపట్నాయక్క�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని రంజోల్ గ్రామంలోని కబ్జాకు గురైన రామ మందిర భూమిని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం రంజోల్ గ్రామానికి చెందిన రామ మందిరంలో ఎవరు పూజ చేస్తారో �
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత, 1980లలో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది. దీంతో గ్రామాల్లో ఉన్న భూస్వాములు, జాగీర్దారులు, దేశ్ముఖ్లు తమ తమ భూములను వదిలేసి పట్టణాలకు వలసపోయారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్
హుజురాబాద్, ఏప్రిల్ 2 : పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో హెచ్సీయూ సంఘటనలో అక్రమ అరెస్టులను ఖండిస్తూ బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములను అధికారులు బుధవారం నుంచి రీ సర్వే చేయనున్నారు.
హైదరాబాద్ నగరంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూములకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోయింది. అన్ని సౌలతులతో డెవలప్ చేసిన ప్లాట్లను కూడా విక్రయించలేకపోతుంది. దీనికి మార్కెట్లో నెలకొని ఉన్న సందిగ్ధ పరిస్థ�
రంగారెడ్డి జిల్లా కడ్గాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములిచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. కడ్తాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఇది వరకే రెవెన్యూ అధికారులు సర్వే నిర్�
గత ప్రభుత్వాలు నిరుపేదలకు సాగు చేసుకుని బతికేందుకు సీలింగ్, అసైన్డ్ పట్టాలు, ప్రభుత్వ భూములను ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక రైతులందరినీ ఆదుకోవాలన్న సదుద్దేశంతో రైతుబంధు పథకాన
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద మంజూరైన నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురం ప్రాజెక్టు ముంపు బాధితులు ఆదివారం ప్రాజెక్టు పను
ఫార్మాసిటీ భూబాధితులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని ఫార్మాసిటీ భూ వ్యతిరేక పోరాట సమితి సమన్వయకర్త కావుల సరస్వతి, రైతులు తెలిపారు. మంగళవారం
భారత్మాల హైవేలో పోతున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్వాసితులు గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారుల కార్యాలయాన్ని ముట్టడించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గూడెబల్లూరు నుంచి