రాష్ట్రంలో భూముల విలువను, స్టాంప్ డ్యూటీని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి భిన్నమైన స్పందన వ్యక్తమవుతున్నది. ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావించడం సమంజసమే అయినా ప్రస్త�
హైదరాబాద్లో సుమారు రూ.లక్ష కోట్ల విలువైన భూములు, స్టేడియాలను అప్పనంగా ఐఎంజీభరత అనే సంస్థకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నాటి సీఎం నారా చంద్రబాబునాయుడి ప్రభుత్వం అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన క
“ఇది ప్రభుత్వ స్థలం. దీనిని ఎవరైనా ఆక్రమించినచో చట్టరీత్య చర్య తీసుకోబడును”. ఇది సుమారు ఆరు నెలల క్రితం ఆసిఫాబాద్ శివారులోని బీడీపీపీ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు. ప్రస్తుతం అక్కడ బోర
ఆదాయ సముపార్జనే లక్ష్యంగా హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 600 ఎకరాల భూమి, 300 దుకాణాలను విక్రయించాలని నిర్ణయించింది. మంత్రి ఆదేశాలతో దీనికి సంబంధిం�
హెచ్ఎండీఏలో ప్రత్యామ్నాయ వనరులు పెంచేందుకు ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో పెట్టుబడులు పెట్టి టౌన్షిప్ల నిర్మాణం చేపట్టి ఆదాయాన్ని సృష్టించాలని డిప్యూటి సీఎం భట్టివిక్రమార ఆదేశించా�
గుజరాత్లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయం ఆవరణలోని పలు ఇండ్లు, వందలాది గుడిసెలు, తాత్కాలిక నిర్మాణాలపైకి ఆ రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ బుల్డోజర్లను పంపింది.
జిల్లాలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా, కబ్జాలు కాకుండా రక్షించడంపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టి సారించారు. జిల్లాలో ఉన్న భూముల విలువ కోట్లలో ఉంది.
వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని, జీవో 55ను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు మరోమారు �
వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించొద్దని, భూములను కేటాయిస్తూ ఇచ్చిన జీవో నంబర్-55ను ప్రభుత్వం వెంట నే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాలయ ఝాన్సీ డిమాండ్ చేశారు.
ఫార్మాసిటీని రద్దు చేస్తే తిరిగి ఆ భూములను రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఎమ్మ�
Ayodhya International Airport | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Ayodhya International Airport) ప్రధాని మోదీ ఈ నెల 30న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. రన్వేపై ఒక విమానం ల్యాండ్ అయ్యింద