జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యకు పరిష్కా రం లభించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా పోడు రైతు ల నుంచి గతేడాది దరఖాస్తులు స్వీకరించింది. క్షేత్రస్థాయిలో భూములను అటవీ, రెవెన్యూ, గిరిజన శాఖల అధిక�
తక్కువ పెట్టుబడితో లక్షలు ఎలా సంపాదించాలను కుంటున్నారా.. అయితే మీరు కోడేరుకు తక్కువ ధరలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి రంగులతో కూడిన ఓ బోర్డును పెట్టండి.
ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మించుకొన్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంగళవార�
తన ఆస్తులకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు (BJP MLA Raghunandan rao) చేసిన ఆరోపణలు నిరాధరమైనవని, ఖండిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. అసలు ఆర్డీఎస్ కాలువ (RDS Cannal) ఎక్కడుందో తెలుసా అని రఘునం�
తెలంగాణ పర్యాటకశాఖ లీజు నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు చేపట్టి, సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
కాలుష్యం లేని ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించాలని చూస్తే తగిన
కేంద్ర ప్రభుత్వానికి నిరుపేద ప్రజల పట్ల ప్రేమ ఉంటే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం 800 ఎకారాల పైచిలుకు ఉన్న ఐడీపీఎల్ భూముల్లో 400 ఎకరాలు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ �
గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పల్లెప్రకృతి, హరితహారంతో ఇప్పటికే గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం సంతరించుకోగా పల్లెపల్లెకు క�
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆజంజాహీ మిల్స్ భూములపై నెలకొన్న వివాదానికి తెరపడింది. కొద్దిరోజుల క్రితం భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
2014 నాటి తమ ఎన్నికల ప్రణాళికలో ‘వాతావరణం, మార్పులకు కాలుష్యానికి గురికాకుండా విస్తృత ఉపశమన చర్యలు చేపడుతాం. పర్యావరణ రక్షణార్థం ప్రపంచ దేశాలతో, పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తాం.
పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే గిరిజన, అటవీ, రెవెన్యూ, పంచాయతీ శాఖలతో జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఏర్పాటు చేసిన కమిట�
బునాదిగాని కాల్వలోకి కాళేశ్వరం గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. ఈ కాల్వ ద్వారా ఆయా మండలాలను గంగమ్మ ముద్దాడుతూ బీడువారిన భూములను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేయనున్నది.