గడ్డపోతారం పంచాయతీ కిష్టయ్యపల్లి శివారులో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూమిలోంచి గురువారం రాత్రి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా జిన్నారం ఎ
జోగళాంబ గద్వాల జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులో ‘రియల్ భూం’ కొనసాగుతున్నది. రూ.కోట్లల్లో భూదందా చేస్తున్నారు. భూములు, ప్లాట్లు క్రయవిక్రయాల కోసం వందలాదిగా దళారులు నిత�
సమీకృత కలెక్టరేట్ ప్రారంభం కావడంతో మహబూబ్నగర్-భూత్పూర్ రహదారికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నిన్నమొన్నటి వరకు ధర తక్కువగా ఉండగా.., నేడు గజం రూ.30 వేల వరకు పలుకుతున్నది.
ఎన్నో ఏండ్ల నుంచి సాగునీటికి నోచుకోలేక పడావుగా ఉన్న భూములన్నీ ఇక పచ్చగా మారనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 20వ ప్యాకేజీ నిర్మాణ పనులు పూర్తికావడంతో పంటసాగుతో భూములన్నీ వినియోగంలోకి రానున్నాయి.
గ్రామ కంఠం భూములకు త్వరలోనే భూ యజమాన్య పట్టాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు అన్నారు. సోమవారం మండలంలోని అంగడికిష్టాపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. అంగడికిష్టాపూర్ గ�
తెలంగాణలో 99.4 శాతం భూముల రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించి వివరాలను ఆన్లైన్లో
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో మహబూబ్నగర్లోని చెరువులన్నీ నింపి, ప్రతి ఇంచు భూమిని సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హన్వాడ మండలంలో సుడిగాలి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హేచరీస్ పరిశ్రమ పేరుతో కబ్జా చేసిన తమ భూములను తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కొ�
జిల్లాలో కాలువ గట్లను గుర్తించి వాటిల్లోని ఆక్రమణలను తొలగించాలని ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ సూచించారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిల్లో పూర్తిగా హారితహారం మొక్కలు నాటాలన�
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని మ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దేవరయాంజాల్లో ఉన్న సీతారాములవారి ఆలయ మాన్యం భూములను కాపాడుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఈ భూముల అన్యాక్రాంతంపై ఇప్పటికే నలుగురు ఐఏఎస్ అధికారులతో కమ