బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హేచరీస్ పరిశ్రమ పేరుతో కబ్జా చేసిన తమ భూములను తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కొ�
జిల్లాలో కాలువ గట్లను గుర్తించి వాటిల్లోని ఆక్రమణలను తొలగించాలని ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ సూచించారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిల్లో పూర్తిగా హారితహారం మొక్కలు నాటాలన�
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని మ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దేవరయాంజాల్లో ఉన్న సీతారాములవారి ఆలయ మాన్యం భూములను కాపాడుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఈ భూముల అన్యాక్రాంతంపై ఇప్పటికే నలుగురు ఐఏఎస్ అధికారులతో కమ
తన ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది
‘తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఇప్పుడు రూ.2.37 లక్షలు ఉన్నది. త్వరలో 2.70 లక్షలు కాబోతున్నది. ఏ ఆంధ్రప్రదేశ్ అయితే మనల్ని వెక్కిరిచ్చిందో వాళ్ల తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు ఉన్నది. మనదేమో రూ.2.70 లక్షలు అవుతున్నది. ఇదీ డిఫ�
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండజాగీర్లోని 1,654.32 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదానికి తెరపడింది. పదేండ్లకు పైగా ప్రభుత్వానికి-వక్ఫ్బోర్డుకు మధ్య కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్స్టాప్
ఇప్పటివరకు 3,400 ఎకరాల గుర్తింపు ఇప్పటికే ప్రారంభమైన అమ్మకం ప్రక్రియ ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన భూములు, కీలకేతర ఆస్తుల అమ్మకానికి కేంద్ర ప్రభుత
అమరావతి: అమరావతి రైతులను అన్ని విధాలుగా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని దేవుడు కూడా క్షమించడని టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. గురువారం మంగళ�
నెలలో 1.85 లక్షల రిజిస్ట్రేషన్లు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు 2021 సంవత్సరం తీపి కబురుతో ముగిసింది. డిసెంబర్లో రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదయ్యాయి. రాబడి పరంగా
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి అంతర్జాతీయ విమానం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఆగస్ట్ 30న అమెరికా, విదేశీ దళాలు ఆ దేశం నుంచి పూర్తిగా వైదొలగ
ప్రత్యేక డ్రైవ్లో 2,622 ఎకరాలు స్వాధీనం మరో 10 వేల ఎకరాలపై కోర్టుల్లో కేసులు హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): అన్యాక్రాంతమైన దేవాదాయశాఖ భూములను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ఏడాదిన్నర క్రితం చేపట�
కబ్జాదారులు అక్రమంగా వేసిన ఫెన్సింగ్ కూల్చివేత వెయ్యి కోట్ల విలువైన కస్టోడియన్ స్థలాలకు విముక్తి భారీ పోలీసు బందోబస్తు మధ్య 69.21 ఎకరాలు స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 12 (నమస్తే
హైదరాబాద్: మంత్రివర్గం నిర్ణయం మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కార్ మార్గదర్శకాలు ఖరారు చేసింది. వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల విక్రయం కోసం నిర్ధిష్ట నిర్వహణ విధానాన్ని ప్రభుత్వం అ�