గుప్తనిధుల కోసం విజయనగర రాజుల కాలం నాటి ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు...
కంకర లోడుతో వస్తున్న టిప్పర్.. 40 వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 గొర్రెలు...
కర్నూలు: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మహిళలను అత్యంత గౌరవంగా చూస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అదనపు ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకున�
Four killed in accident | ఏపీ కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కారు బావిలో పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఎమ్మిగనూరు వద్ద ఎర్రకోట వద్ద ఘటన జరిగింది. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో క�
అమరావతి : కర్నూలు జిల్లాలో పత్తి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు యూ-బళ్లారి, రాయచోటి వంటి ఏడు జిల్లాలకు ప్రధాన కేంద్రమైన ఆదోని పత్తి మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పత్త
అమరావతి : కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై అబ్బాస్ అనే యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాలిక ఈ విషయాన్ని ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చే�
Kurnool | తన స్నేహితుడు పెన్సిల్ దొంగిలించాడంటూ ఓ పిల్లాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తాను హోంవర్క్ చేసుకుంటుంటే మరో బాలుడు తన పెన్సిల్ ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని పె
Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమని, అమరావతి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య మొదలైందని
అమరావతి: సాధారణంగా ఆవులు,గేదెలు ఒక ఈతలో కేవలం ఒక దూడకే జన్మనిస్తాయి. అయితే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కారు గ్రామంలో ని ఓ రైతుకు చెందిన బర్రె ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల క్రితం శ్ర�
సైబర్ నేరాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్ | సైబర్ నేరాలకు పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులను కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వెబ్సైట్లతో మోసం చేసి డబ్బులు ఖాతాలకు
మానవపాడు, మే 15: ఇంటి వద్ద వాహన పార్కింగ్ స్థలం విషయంలో జరిగిన గొడవ హత్యకు దారితీసింది. ఈ ఘటన ఏపీలోని కర్నూలులోని సంతోష్నగర్ కాలనీలో చోటుచేసుకున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఎస్బీలో ఫీల్డ్ ఆఫీ�
అమరావతి : టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై క్రిమినల్ కేసు నమోదైంది. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో కర్నూలు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎన్-440కే వైరస్ పేరిట చంద్రబా�