శంషాబాద్ రూరల్, మార్చి 25: త్వరలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కర్నూలుకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి విమానాలు నడుస్తున్న విష
గుప్తనిధుల కోసం విజయనగర రాజుల కాలం నాటి ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు...
కంకర లోడుతో వస్తున్న టిప్పర్.. 40 వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 గొర్రెలు...
కర్నూలు: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మహిళలను అత్యంత గౌరవంగా చూస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అదనపు ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకున�
Four killed in accident | ఏపీ కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కారు బావిలో పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఎమ్మిగనూరు వద్ద ఎర్రకోట వద్ద ఘటన జరిగింది. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో క�
అమరావతి : కర్నూలు జిల్లాలో పత్తి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు యూ-బళ్లారి, రాయచోటి వంటి ఏడు జిల్లాలకు ప్రధాన కేంద్రమైన ఆదోని పత్తి మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పత్త
అమరావతి : కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై అబ్బాస్ అనే యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాలిక ఈ విషయాన్ని ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చే�
Kurnool | తన స్నేహితుడు పెన్సిల్ దొంగిలించాడంటూ ఓ పిల్లాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తాను హోంవర్క్ చేసుకుంటుంటే మరో బాలుడు తన పెన్సిల్ ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని పె
Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమని, అమరావతి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య మొదలైందని
అమరావతి: సాధారణంగా ఆవులు,గేదెలు ఒక ఈతలో కేవలం ఒక దూడకే జన్మనిస్తాయి. అయితే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కారు గ్రామంలో ని ఓ రైతుకు చెందిన బర్రె ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల క్రితం శ్ర�