రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాజకీయ, సామాజికాంశాల నేపథ్య కథ ఇది. కియారా అద్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రా�
Devaragattu | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా నిర్వహించే కర్రల సమరంలో రక్తం చిందింది. ఆనవాయితీగా వస్తున్న బన్నీ ఉత్సవాన్ని బుధవారం అర్ధరాత్రి నిర్వహించారు.
టమాట చేనులో కలుపు తీస్తుండగా ఓ అనుకోని అతిథి రైతుకు ఎదురుపడింది. దాంతో ఆ రైతు సుడి తిరిగిపోయింది. అంత గొప్పగా చెప్పుకుంటున్న ఆ అతిథి ఎవరో కాదు.. ఎంతో విలువైన వజ్రం.