కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలోని మూల బృందావనానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.
NIA | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ పట్టణంలో గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూల్ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అనే సం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదనేదీ తమ వద్ద పెండింగ్లో లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మరోసారి స్పష్టంచేసింది. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఉమ్మ�
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) కర్నూలు (Kurnool) జిల్లాలోని కోడుమూరులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కోడుమూరు (Kodumuru) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఎదురుగావస్తున్న బొలెరోను ఢీకొట�
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కర్నూలుకు తరలించాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాజకీయ, సామాజికాంశాల నేపథ్య కథ ఇది. కియారా అద్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రా�
Devaragattu | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా నిర్వహించే కర్రల సమరంలో రక్తం చిందింది. ఆనవాయితీగా వస్తున్న బన్నీ ఉత్సవాన్ని బుధవారం అర్ధరాత్రి నిర్వహించారు.