Kurnool Bus Accident | కర్నూలు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి హైమ పలు వివరాలు వెల్లడించారు. తాను చూసినప్పుడు ఉన్న పరిస్థితులను ఒక వీడియో రూపంలో వివరించారు. తాను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప�
Kurnool Bus Fire | పుట్టిన రోజు నాడు ప్రాణాలతో బయటపడ్డానని.. ఆ దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో నుంచి బయటపడ్డ రాంరెడ్డి అనే ప్రయాణికుడు ఎమోషన్ అయ్యాడు.
Kurnool Bus Fire | కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బైక్ను ఢీకొని మంటలు అంటుకోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు.
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగడంతో 19 మంది సజీవ దహనమయ్
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సజీవదహనమయ్యారు. ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందని గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మం�
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు �
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు (Travels Bus Accident) కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద ఆగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 19 మంది నుంచి క్షేమం�
కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ (PM Modi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలుస్తున్నది. బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. హైదరాబాద్లో గురువారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమైన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం (Travels Bus) జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (DD09 N9490) శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చిన్నటేకూరు వద్ద ఒక బైక్ను �
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు (DD01N9490) హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల
ఏపీలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ పర్యటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.