Roja Selvamani | మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెల్వమణిపై కర్నూలు పోలీసులకు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. 2023 ఫిబ్రవరిలో మంత్రిగా ఉన్న సమయంలో బాపట్ల సూర్యలంక బీచ్లో దళితులను అవమానించారంటూ కర్నూలు త్రీట�
AP Rains | ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. నంద్యాల జిల్లాలో మిద్దెకూలి మహిళ (Women) మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.
Vakiti Srinivasulu | కర్నూల్ జిల్లాలో ఘోరం జరిగింది. టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస�
Inter Student | ఆ బాలికకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ ఆర్థిక సమస్యల కారణంగానే ఆమెకు చిన్నతనంలోనే వివాహం చేయాలని పేరెంట్స్ నిర్ణయించారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పి ఆ బాలిక అధికారులకు మొరపెట్టుక
Leopard | కర్నూల్ జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా �
కర్నూలు జిల్లాలో పొలం పనులకు వెళ్లిన కూలీ పంట పండింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వ్యక్తి పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని రూ.10 లక్షల విలువ చేసే బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగ�
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో (Devaragattu) బన్నీ ఉత్సవం (Bunny Utsavam) ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వ�
ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తారు.