‘మా భూములు మాకే’నని మర్లబడ్డ దేవీబాయి, పాత్లావత్ జ్యోతి, గోబీబాయి, హకీంపేట అనంతమ్మ, వాల్కీబాయి, రత్నిబాయి, మున్నీబాయి, సోనీబాయి వంటి ఎందరో గిరిజన బిడ్డల పోరాటంలో న్యాయం ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ గుర
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో, కుట్రపూరితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదు చేసిన రెండు తప్పుడు కేసులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. గత ఏడాది మేడిగడ్డ బర�
రజతోత్సవ సభ పండుగ వాతావరణంలో జరుగుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. సోమవారం ఎల్కతుర్తి సభాప్రాంగణాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి పరిశీలించారు.
విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం జీవితాన్ని ధారపోసిన పోప్ ఫ్రాన్సిస్ ఈ లోకాన్ని విడిచివెళ్లడం విచారకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన సేవల ద్వారా కోట్లాది మందికి ఆయన మార్గదర్శ�
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పనులు జోరుగా సాగుతున్నాయి. మహాసభ వేదిక నిర్మాణం పూర్తయ్యింది. వేదికను మూడు వైపులా మూసి ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణ ప్రజలకు రక్షణ కవచమే గులాబీ జెండా అని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమమంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇ�
తెలంగాణలో పాలన పడకేసిందని, రైతులు కన్నీళ్లు పెడుతుంటే సీఎం విదేశాల్లో విహరిస్తున్నారని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా తడిసి�
KTR | మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 20: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడుగడుగునా ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్�
KTR | రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం మన కోసం కాదు.. తెలంగాణ సమాజానికి మళ్లీ తిరిగి కేసీఆర్ను సీఎం చేసుకోవడం చారిత్రక అవసరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | నెగెటివ్ పాలిటిక్స్తో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో విఫలమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖతమై పోయే పరిస్థితి
KTR | పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనవాళ్లు చెరిపేస్తామనడం అనాగరిక చర్య అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇబ్రహీంపట్నం (Ibrahimpatam) ఏరియా దవాఖాన రెండేండ్ల క్రితం వరకు డీఎంఎచ్ఓ ఆధీనంలో ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో రోగులకు మెరుగైన సేవలందించాలన్న సంకల్పంతో వైద్య విదాన పరిషత్ పరిధిలోకి తీసుకువచ్చింది.