KTR | ప్రభుత్వం ఉన్న లేకున్నా.. పదవి ఉన్నా..లేకున్నా ..ఆపదుందన్నా అంటే అర క్షణం ఆలోచించకుండా అక్కున చేర్చుకునే మనసున్న రామన్న మరో మారు తన దయార్థ హృదయాన్ని చాటుకున్నారు.
BRS leaders | కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల (BRS leaders) నివాసాల వద్ద పోలీసులు (Police) మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR), రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) నివాసా
హెచ్సీయూ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంపై రేవంత్రెడ్డి సర్కారు దుర్మార్గంగా వ్యవరిస్తున్నదని, దుశ్శాసన పర్వం కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్ప
రంజాన్ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మలక్పేట పరిధిలోని ఆజంపురాలో మాజీ మంత్రి మహమూద్ అలీ నివాసానికి వెళ్లిన ఆయన అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. గ్రేటర్ హైదరాబాద్�
KTR | బుల్డోజర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్ యూనివర్సిటీలో మోహరించడంతో అక్కడే ఉన్న వన్యప్రాణులన్నీ అరుస్తున్నాయని.. అవి రాహుల్ గాంధీకి వినపడడం లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరా�
KTR | హైదరాబాద్ నగరం, విశ్వవిద్యాలయ భవిష్యత్ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పడుతున్న ఆరాటం చాలా గొప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హైదరాబాద�
HCU | హెచ్సీయూలో ఉద్రిక్త పరిస్థితులపై ఇప్పటికైనా స్పందించాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పశ్చిమ హైదరాబాద్కు ఆక్సిజన్ అందించే 400 ఎకర�
అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన
తెలంగాణలో ప్రభుత్వ అణచివేత, దమనకాండ విపరీతంగా పెరిగిపోయిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వా మ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఈ అంశంపై వెంటనే స్పందించాలని �
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎన్నా�
తెలంగాణ భవన్లో (Telangana Bhavan) ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిన్నపిల్లల బట్టల తయారీ సంస్థ ‘కిటెక్స్' కేటీఆర్ చొరవతోనే తెలంగాణ రాష్ర్టానికి వచ్చిందని సీనియర్ పాత్రికేయుడు సురేశ్ కొచ్చటిల్ తెలిపారు. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్�